హైదరాబాద్

నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి:టీడీపీ

హైదరాబాద్‌: నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రాన్నాయుడు అన్నాడు. షార్ట్‌ సర్కూట్‌వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ గుణపాఠం నేర్చుకోకపోవటం …

అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో …

ఒలింపిక్స్‌: అర్హత సాధించిన గగన్‌ నారంగ్‌: బింద్రా విఫలం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారతీయ షూటర్‌ గగన్‌ నారంగ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. మరో క్రీడాకారుడు  అభినవ్‌ బింద్రా 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో …

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

ఢిల్లీ: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం దుర్ఘటనపై ప్రధాన మన్మోహన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అవసరమైన సహకారం అందించవలసిందిగా …

ఎమ్మెల్సీ కొండా మురళిపై అనర్హత వేటు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కొండా మురళిపై శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక  కార్యకలాపాలకు పాల్పడుతున్నరని కొండా మురళిపై  ఛైర్మెన్‌ అనర్హత వేటు వేశారు.

రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేసిన పట్టాభి

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఇదే కేసులో సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేశ్‌బాబు దాఖలు చేసుకున్న ముందస్తు …

నెల్లూరురైల్వే ప్రమాద బోగిలను పరీశీలించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నెల్లూరు సమీపంలో జరిగిన ప్రమాదం సంభవించిన తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్‌-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుబూతి తెలిపిన ముఖ్యమంత్రి …

జోగంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు

వరంగల్‌: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం …

నెల్లూరురైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ

హైదరాబాద్‌: నెల్లూరు సమీప్లఓ జరిగిన ప్రమాదంపై విచారణకు రైల్వే సహయ మంత్రి మునియప్ప ఆదేశించాడు. భద్రత అధికారులతో చర్చించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. తమిళనాడు …

రైలుప్రమాద మృతుల్లో 5 గురి గుర్తింపు

నెల్లూరు: ఈరోజు ఉదయం నెల్లూరు వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందినవారిలో అయిదుగురిని గుర్తించారు. వీరి వివరాలు ఇలా ఉన్నాయి. జస్వని: కృష్ణాజిల్లా పెనుమలూరు శాలిని:(హైదరాబాద్‌) చిత్ర: (న్యూఢిల్లీ) …

తాజావార్తలు