హైదరాబాద్

ఏకీభిప్రాయంతో లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం

ఫరూఖాభాద్‌: రాజకీయపార్టీల ఏకాభిప్రాయంతో లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. ఈ దిశగా తాము అన్ని …

భారతీయుల ఖాతాల సమాచారం అందించిన ఫ్రాన్స్‌

న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన బయటికి వల్లడించని ఆదాయం రూ.565 కోట్లను ఫ్రన్స్‌లో గుర్తించినట్లు ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ద్వంద్వ పన్నుల తొలగింపు ఒప్పందం ఫలితాలను ఒస్తోందనే …

గృహనిర్మాణ పథకం నిధులు రూ.27.21 లక్షల దుర్వినియోగం

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం నిధులు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున దుర్వినియోగమయ్యాయి. సిబ్బంది అవినీతి కారణంగా రూ.27.21లక్షలు దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో జిల్లా కలెక్టర్‌ …

టీఎన్జీవో అధ్యక్షుడిగా దేవీ ప్రసాద్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా దేవీ ప్రాసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ టీఎన్జీవో అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పనిచేశారు.

మయన్మార్‌లో కంపించిన భూమి

యాంగాస్‌, షిల్లాంగ్‌, సిడ్నీ: భారత సరిహద్దుల్లోనే మయన్మార్‌ ప్రాంతంలో ఆదివారం భూమి కంపించింది. దీంతో మయన్మార్‌తో పాటు ఈశాన్య భారతంలోని లు పట్లణాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. …

సైకో సాంబ కోసం ఐజీ స్థాయి అధికారితో గాలింపు

విశాఖ: సైకో సాంబశివరావును పట్టుకోవటానికి ఐజీ స్థాయి అధికారితో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి బాలరాజును పరామర్శించేందుకు …

ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా తమ్మారెడ్డి భరద్వాజ

హైదరాబాద్‌: ఆంధ్రద్రేశ్‌ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అశోక్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా నాగినీడు, సంయుక్త కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ …

సీఎం పర్యటనలో ఉద్రిక్తత

శ్రీకాకుళం: ఆముదాల వలస చక్కెరకర్మాగారాన్ని తెరిపించాలని ముఖ్యమంత్రి కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా పోలీసులు, తెదేపా నేతల మధ్య …

బాక్సింగ్‌లో ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన జైభగవాన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ 60కేజీల విభాగంలో మనదేశానికి చెందిన జైభగవాన్‌ ప్రీక్యార్టర్‌ ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో షీపెల్స్‌ బాక్సర్‌ అలీసోవ్‌పై 18-8 …

కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే ప్రణబ్‌ విజయం

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ణ్రబ్‌ ముఖర్టీ విజయం సాధించారని సీపీఐ జాతీయ ధ్రాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆ …

తాజావార్తలు