హైదరాబాద్

కాస్త ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: ఎం.ఎస్‌

హైదరాబాద్‌: కాస్త ఆలస్యమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆర్టీసీ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణరాబు వ్యాఖ్యానించారు. సీనియర్లంతా అధిష్ఠానంతో మాట్లాడామని… దీనిపై అధినాయకత్వానికి స్పష్టత ఉందని చెప్పారు. ఆది …

దళితులకు తెదేపా అండగా ఉంటుంది

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తెదేపా మరింత బలంగా రూపుదిద్దుకునేలా చేస్తామని ఆపార్టీలో చేరిన యువ కార్యకర్తలు హమీ ఇచ్చారు. ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కర్యక్రమంలో రాజేంద్రనగర్‌కి …

ఉమెన్స్‌ సిగిల్స్‌లో సైనా శుభారంభం

లండన్‌: లండన్‌ ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం గ్రూప్‌ ఈలో స్విట్జర్లాండ్‌ క్రీడాకారిణి జాక్వెట్‌ పై సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. 21-9, 21-4 తేడాతో …

ఆదిలాబాద్‌ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు నారా చంబ్రాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా బీసీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో బీసీల పరిస్థితులపై అడిగితెలుసుకున్నారు. తెదేపా …

రాష్ట్రం ఐక్యంగా ఉండాలి: రాఘవులు

నెల్లూరు: ఆంధ్రద్రేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోకుండా ఐక్యంగా ఉండాలని సీపీఎం కోరుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ… రాష్ట్రన్ని …

ముబయి ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

ముంబయి: మహరాష్ట్ర రాజధాని అయిన ముంబయి ఎయిర్‌పోర్టులో ఇవాళ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. …

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా-దిజూ జోడి ఓటమి

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం గ్రూప్‌ దశ రెండో విభాగంలో భారత్‌జోడి ఓటమి చవిచూసింది. దెన్మార్క్‌జోడి లేబార్న్‌-జహల్‌ చేతిలో 12-21, 16-21 తేడాతో గుత్తాజ్వాల-దిజూ …

బైరెడ్డిని తదేపా నుంచి సస్పెండ్‌ చేయాలి

హైదరాబాద్‌: వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబునాయుడు మరోమారు తెలంగాణ వస్తుందన్న ప్రచారంతో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉర్యమానికి అజ్యం పోస్తున్నారని తెరాసనేత హరీష్‌రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా …

కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు: సీఎం

శ్రీకాకుళం: కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం …

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానల్‌ విజయం

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు జరిగిన చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజ విజయం సాధించింది. ప్రముఖ సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, స్రవంతి రవికిశోర్‌ ప్యానెళ్ల …

తాజావార్తలు