హైదరాబాద్

ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకున్న విష్ణువర్థన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ఆటగాడు విష్ణువర్థన్‌ స్థానం దక్కించుకున్నాడు. జర్మన్‌ ప్లెయర్‌ ఫిలివ్‌ కోల్‌చెర్‌బర్‌ గాయంతో తప్పుకోవడంతో విష్ణువర్థన్‌కు అవకాశం …

జనంపైకి దూసుకెళ్లిన అంబులెన్స్‌

హైదరాబాద్‌: విమాపూర్‌లో అంబులెన్స్‌ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితి …

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానల్‌ విజయం

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు జరిగిన చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజా ప్యానెల్‌ విజయం సాంధించింది. ప్రముఖ సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, స్రవంతి రవికిశోర్‌ …

కాంగ్రెస్‌,జగన్‌ మధ్య రహస్య ఒప్పందం:టీడీపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఎర్రాన్నాయుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ వైకాపాల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఉప ఎన్నికలకు ముందు జగన్‌ ఆస్థులపై మాట్లాడిన …

తెలంగాణ సంపదంతా దోచుకున్నారు: హరీష్‌రావు

హైదరాబాద్‌: సమైక్య రాష్ట్రంలో నిళ్లు, ఉదోష్ట్ర్యగాలు, భూములు, తలలెంగాణ సంపదంతా సీమాంధ్ర నేతలు దోచుకున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు చెందిన పలు …

సమస్యలు పరిష్కరించాలని విధ్యార్థుల భారీ ప్రదర్శణ

హైదరాబాద్‌: బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలనుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఇందిరాపార్కుకు తరలివచ్చి భారీ ప్రదర్శణ నిర్వహించారు. …

ముగిసిన ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు

హైదరాబాద్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ  ప్రమాద రహిత వారోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈనెల 23 నుంచి 29 వరకూ చేపట్టిన వారోత్సవాల్లో వివిధ రాకల సేవా కార్యక్రమాలు …

కూచిపూడి మహాగురువు వెంపటి చినసత్యం మృతికి ముఖ్యమంత్రి సంతాపం

హైదరాబాద్‌: చెన్యయ్‌లో ఈ రోజు కన్ను మూసిన వెంపటి చినసత్యం కుటుంబానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గర్వించదగ్గ నాట్యాచారులు ఎందరో కళాకారులను తీర్చిదిద్ది …

టేబుల్‌ టెన్నిన్‌లో సౌమ్యజిత్‌ పరాజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో భారత క్రీడాకారుడు సౌమ్యజిత్‌ ఓటమి పాలయ్యాడు. కొరియా క్రీడాకారులు కిమ్‌ హోక్‌ చేతిలో …

ఎస్పీవోలపై మావోయిస్టుల కాల్పులు

ఒడిశా: మల్కాన్‌గిరి జిల్లా పొడియాలో ఎస్పీవోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోల దాడిలో ఇద్దరు ఎస్పీవోలు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి …

తాజావార్తలు