హైదరాబాద్

కాల్‌ జాబితా కేసులో కేవీ రెడ్డికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌జాబితా కేసులో కె.వి. రెడ్డిని పోలీసులు ఈ రోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ న్యాయస్థానం అతనికి ఆగస్టు 6వ తేదీ …

శ్రీశైలం హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు

శ్రీశైలం:శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఈ రోజు లెక్కించారు. రూ. 1.20 కోట్ల నగదు, 135 గ్రాముల బంగారం స్వామివారికి భక్తులు …

గాలి బెయిల్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డి బెయిల్‌ కేసులో నిందితులైన జడ్జీలు ప్రభాకరావు, లక్ష్మీనరసింహారావులను అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ న్యాయస్థానం ఆగస్టు 9వ తేదీ వరకు …

బొంతలవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

వరంగల్‌ : ములుగు మండలం సర్వాపురం వద్ద బొంతులవాగు దాటుతుండాగా ఇద్దరు మహిళలు గల్లంతుయ్యారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి ప్రవాహంలో కొట్లుకుపోయారని స్థానికులు …

తమిళ సంఘసేవకుడికి రామన్‌ మెగసెసె అవార్డు

చెన్నై : ఈ ఏడాది రామన్‌ మెగసెసె అవార్డు విజేతలు ఆరుగురిలో ఒకరు భారతీయులు. చెన్నైకి చెందన కులందై ఫ్రాన్సిస్‌(66) 2012 రామన్‌ మెగసెసె అవార్డుకి ఎంపికైనట్లు …

కర్మాన్‌ఘాట్‌లో పదో తరగతి విద్యార్థి అపహరణ

హైదరాబాద్‌: రాజధానిలోని కర్మాన్‌ఘూట్‌ సమిపంలో పదో తరగతి చదువుతున్న మహేశ్‌ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. తల్లీదండ్రులు సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూతగాదాల …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ఈ రోజు నమోదయిన బంగారం, వెండి ధరలు 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూపాయాలు 30,200 కాగా, 22క్యారట్ల పది గ్రాముల బంగారం …

నేను ఏ తప్పు చేయలేదు :శ్రీమాన్‌

వరంగల్‌ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ చెప్పాడు. తాను …

గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత …

అగస్ట్‌1 నుండి రైతు పోరుబాట:రైతుసంఘం

హైదరాబాద్‌: అగస్ట్‌ ఒకటి నుంచి 8వరకు ఎనిమిది జిల్లాల్లో రైతు పోరుబాట చేపట్టు నున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అగస్ట్‌ 9న రైతులతో …

తాజావార్తలు