హైదరాబాద్

ప్రభుత్వాసుపత్రికి చెందిన మందుల విక్రయం

రాజమండ్రి: రాజమండ్రిలోని సోమాలమ్మ గుడి వద్ద మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణాధికారులు దాడులు చేశారు. రూ. లక్ష విలువైన శాంపిల్స్‌, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మందులు విక్రయిస్తుండగా …

ప్రణబ్‌కు హిల్లరీ క్లింటన్‌ అభినందనలు

వాషింగ్టన్‌:భారత  కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్‌ ముఖర్జీకి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ ఏరకు ఆమె ఒక ప్రకటన విడుదల …

పార్థసారధిని వెంటనే భర్తరఫ్‌ చేయాలి, కళంకిత మంత్రులను తొలగించాలి : టీడీపీ

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నీతినీజాయితి ఉంటే కళింకిత మంత్రులను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేత కడీయం శ్రీహీరి అన్నారు. ఈ రోజు …

ఈ నెల28 నుంచి అఖిల భారత హిందీ కార్యకర్తల శిబిరం

హైదరాబాద్‌: రాజధానిలో ఈ నెల 28నుంచి మూడు రోజుల పాటునుంచి ప్రచార సభ జరగనుంది. మన జాతీయా భాషా హిందీకి విస్తృత ప్రచారం జరగాలన్న ఉద్దేశంతో 75ఏళ్ళుగా …

విజయలక్ష్మి పర్యటనతో ఉపయోగంలేదు : పొన్నం

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సిరిసిల్ల పర్యటనతో ఒరిగిందేమీలేదని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. ఆమె పర్యటనతో తెలంగాణ ప్రజలకు పోలీసులు లాఠీ రుచి …

పోలవరం టెండర్లను రద్దు చేయాలి: వివేక్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లను ప్రభుత్వం రద్దుచేయాలని ఎంపీ వివేక్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. కంట్రాక్టర్లు కుమ్మక్కయి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. టెండర్లను రద్దుచేసి …

అస్సాంలో పర్యటించనున్న ప్రధాని

ఢిలీ: అస్సాంలో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం పర్యటించనున్నారు. గత ఐదురోజులుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో చెలరేగిన హింసాకాండ ఫలితంగా నలభై మందికి పైగా …

పార్థసారధికి నైతికవిలువుంటే రాజీనామా చేయాలి:సీపీఐ

వరంగల్‌:సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ వరంగల్‌లో మాట్లాడుతూ మంత్రి పార్థసారధికి నైతిక విలువుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌  వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. …

ప్రభుత్వాన్ని ప్రక్షాలన చేయాలి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజి మంత్రి దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ప్రక్షాలన చేయాలని, మంత్రుల కమీటీ సీనీయర్ల అభిఆప్రాయాలు తీసుకోలేదని అన్నారు. …

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఘెరావ్‌

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కలెక్టరును గ్రామస్థులు ఘెరావ్‌ చేశారు. జిల్లాలోని హాన్మకొండ మండలం కడిపికొండలో అతిసార  వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి తీవ్రంగా ప్రబలినా అధికారులు …

తాజావార్తలు