హైదరాబాద్

ఏసీబీకి చిక్కిన తాసీల్డారు

వరంగల్‌: చౌకధరల దుకాణ డీలర్‌ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నరసింహులు పేట తాసీల్దారు సమ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ …

ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌పై సీబీఐ విచారణ

చైన్నై: ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సన్‌టీవీ ఎండీ, మాజీ కేంద్ర మంత్రి దయానిధిమారన్‌, అతని సోదరులను సీబీఐ విచారించింది. సీబీఐ అధికారులు …

ఎస్టీవో పై లైంగిక వేధింపుల ఆరోపణ

విశాఖపట్నం: తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఓ అపర కీచకుడిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఎస్టీవోగా పనిచేస్తోన్న చందర్‌రావు అనే ఉద్యోగి తనను లైంగికంగా వేదిస్తోన్నాడంటూ …

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌  కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ గాలి సోమశేఖర రెడ్డి, కంప్లి ఎంఎల్‌ఏ సురేష్‌బాబులు దాఖలు చేశారు. ఈ మేరకు వారు ఏసీబీ కోర్టులో …

ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారధి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రి పార్థసారధి భేటీ అయినారు. ఈ సమావేశంలో రాజీనామ అంశంపైన చర్చిస్తున్నట్లు సమాచారం. శిక్షవిషయంలో పై కోర్టుకు వేళ్లేందుకు న్యాయమూర్తితో మంత్రి …

వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నపం

హైదరాబాద్‌:  ఈ రోజు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కలిశారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించింది.  రాయలసీమలోని రెండు …

ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్‌

వరంగల్‌ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు …

ధర్మాన కమీటీ నివేదికను సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : మంత్రి ధర్మాన ప్రసాదరావు కమీటీ నివేదికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ సమీక్షించారు. కమిటీ చేసిన సిఫారసులపై పరిష్కరాలతక్ష ముందుకుయ రావాలని అధికారులకు సీఎం …

బాలుడిని చితకబాదిన వార్డెన్‌

హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పరిధిలో నందనవనం కాలనీలో లివింగ్‌ హోవ్‌ హాస్టల్‌లో  3వ తరగతి చదువుతున్న మహేష్‌ అనే విద్యార్థిని ఆ హాస్టల్‌ వార్డెన్‌ చితకబాదడంతో బాలుడి తల్లిదండ్రులు …

కార్గిల్‌ అమరవీరులకు నివాళులు

హైదరాబాద్‌: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఈ …

తాజావార్తలు