హైదరాబాద్

యూపీఏలోనే కొనసాగుతాం

న్యూఢిల్లీ: యూపీఏలోనే కొనసాగనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌కు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి లేఖరాశారు. కేంద్రంలో కీలక …

హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయ్యాయి. వర్షం భారీగా కురవడంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం అయింది. బంజారాహిల్స్‌ లోని రోడ్‌ నెంబర్‌2,3లలో …

రేపటినుంచి రంజాన్‌ ఉపవాసాలు షురూ

హైదరాబాద్‌: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్‌ కమిటీ తెలిపింది.

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే : ఈటెల రాజేందర్‌

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా …

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. …

ఆందోళన విరమించిన మత్స్యకారులు

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు వద్ద మత్స్యకారులు తమ ఆందోళనను విరమించారు. ఆర్డీవో మాధవీలత వారితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హర్బర్‌ నిర్మాణం, సముద్రంలో చేపల వేటకు అనుమతి, …

తొలిరోజు ముగిసిన కౌన్సిలింగ్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ముగిసే సమయానికి 866సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో 422, విజయవాడలో …

వాన్‌పిక్‌ ఒప్పందం రద్దు చేయాలని సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాసిన లేఖను తెదేపా నేతల బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది. రాష్ట్రమంత్రితోపాటు ప్రధాన …

గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకుంటాం

గీసుకొండ: ఆదర్శగ్రామామైన గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకొని తమ దేశాల్లో ప్రచారం చేస్తామని విదేశీయులు పేర్కొన్నారు వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లిని బాలవికాస్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో …

120పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: కేంద్రంలోని యూపీఏ సర్కారులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభావంతో సెన్సెక్స్‌ 120.41పాయింట్లు కోల్పోయి 17158.44వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 37.50పాయింట్లు నష్టపోయి 5205.10వద్ద స్థిరపడింది. …

తాజావార్తలు