హైదరాబాద్

టీడీపీనే సస్పెండ్‌ చేశాం: హరీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తనను సస్పెండ్‌ చేయడం కాదు ఏడాదిన్నర కిందటే రాజీనామా చేసి టీడీపీనే సస్పెండ్‌ చేశామని ధ్వజమెత్తారు. …

నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన తెలుగుదేశం

హైదరాబాద్‌: పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నందున నలుగురు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య (నూజీవీడు) వేణుగోపాలాచారి (ముధోల్‌), హరీశ్వర్‌రెడ్డి, (పరిగి) బాలనాగిరెడ్డి (మంత్రాలయం)లను పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలుగుదేశం …

రేపు,ఎల్లుండి గ్రూపు -2 పరీక్ష

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు కమిషన్‌ కార్యదర్శి పూనం మాల కొండయ్య ప్రకటన చేశారు. …

ఎన్‌ఎంయూ నేతలతో చర్చిస్తున్న ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) నేతలతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తుది దశ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఆర్టీసీ …

పౌరసంబంధాల శాఖ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి, తాజాగా హైదరాబాద్‌లోని పౌరసంబంధాల శాఖ కార్యలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో పెన్నా …

పోలవరం టెండర్లను తెరచిన అధికారులు

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు కోసం దాఖలైన టెండర్లను అధికారులు తెరిచారు. ఈరోజు టెండర్లకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించనున్నారు. ఎల్‌ 1గా 2.48 శాతం తక్కువకు …

హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్సకు ఊరట

హైదరాబాద్‌: హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు ఊరట లభించింది. మధ్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్సపై విచారణ జరిపించాలని దాఖలైన పటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది. కేసుకు …

రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం ఓటు చెల్లదు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం సింగ్‌ వేసిన ఓటు చెల్లదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూలాయం మొదటి పీఏ …

వుడా భూకుంభకోణం కేసుపై సీబీఐ జేడీ సమీక్ష

విశాఖపట్నం : వుడా కుంభకోణం కేసుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో సమీక్షించారు. దాదాపు 500కోట్ల భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ …

రాష్ట్రానికి మరో మూడు ఎయిర్‌పోర్టులు

నెల్లూరు: విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అంచనాలను సిద్ధం చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తెలియజేశారు. వరంగల్‌, నెల్లూరు, కడప జిల్లాలో మిని …

తాజావార్తలు