హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌: మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. సచివాలయం, జూయ్లీహిల్స్‌, హిమాయత్‌నగర్‌, ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుంది.

తెలంగాణ,కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయువ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు …

బలహీనవర్గాల గృహనిర్మాణ పథకాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్‌: ఉచితంగా సరఫరా కచ్చితంగా అమలయ్యేల చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్‌ కలెక్టర్లకు మైనింగ్‌ అధికారులకు ఆదేశాలు జారిచేసింది. ఏ రిచ్‌ నుండియైన తప్పనిసరి ఇవ్వాల్సిందేనని …

రాహుల్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వండి

హైదరాబాద్‌: యువనేత రాహుల్‌గాంధీకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి శంకర్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ …

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ సిబ్బంది మూకుమ్మడి సెలవు

కర్నూలు: కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ ఏడీఈ, ఏఈలు మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఏఈపై ఉద్యోగి దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోలేదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ …

గాలి బెయిల్‌ కేసు పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసులో లక్ష్మినరసింహారావు, సూర్యప్రకాశ్‌ను కస్టడీకీ ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై ఈ రోజు వాదనలు పూర్తియ్యాయి. ఏసీబీ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి …

అమెరికాలో అగంతకుడి ఘాతుకం

అమెరికా: అమెరికాలోని కోలారాడలో బ్యాట్‌మెన్‌ సినిమా ఫ్రివ్యూషోలో అగంతకుడు విచక్షణ రహిత్గంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే పదిమంది మరణించారు 40మందికి పైగా తీవ్ర గాయలయినాయి.

ఐపిఎస్‌ ఉమేశ్‌కుమార్‌ అభ్యర్థనను పరిశీలించాలి:సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: డిజీపీ పదవికోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది. డీజీపీ పదవికి దినేష్‌రెడ్డి నియమకం చెల్లదని ఆయన …

జంటనగరాల పర్యటనకు మరో నాలుగు బస్సులు

హైదరాబాద్‌: జంటనగరాల్లో పర్యాటన స్థలాల సందర్శనకు వీలుగా పర్యాటక శాఖ మరో నాలుగు కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టింది. వీటిని మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ …

తెలంగాణ దేవాలయాలపై తితిదే దృష్టిసారించాలి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజును తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ రోజు కలిశారు. తెలంగాణలోని దేవాలయాల ఉద్ధరణపై తితిదే దృష్టిసారించాలని ఆయనను …

తాజావార్తలు