హైదరాబాద్

అన్నీ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం కిరణ్‌కుమారఎడ్డి ఆదేశించారు. వరద సహాయకచర్యలకు అధికారయంత్రాంగాన్ని సిద్ధంచేయాలని ఆయన …

ఆలస్యంగా బయలుదేరనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌: పట్టాలపై వర్షం నీరు నిలవడంతో సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీ బయలుదేరే ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా బయలుదేరనుంది. పొద్దున 6.25కు బయలుదేరాల్సిన రైలు 11గంటలకు బయలుదేరనుందని రైల్వేవర్గాలు …

భారీ వర్షానికి కూలిన ప్రహారి గోడ..నలుగురి మృతి

హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున బాలానగర్‌ నర్సాపూర్‌ రహదారిలో పారిశ్రామిక వాడ ప్రహారిగోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు శిథిలాల …

డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం మూసాపేట వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళుతున్న …

నగరంలో పలుప్రాంతలు జలమయం

హైదరాబాద్‌ : నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు నివాసిత ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది.ఉప్పగూడలోని శివాజినగర్‌, క్రాంతినగర్‌, ఉప్పల్‌లోని కావేరి నగర్‌, మలక్‌పేట్‌లోని శంకర్‌నగర్‌, ఎల్పీనగర్‌లోని గుంటిజంగయ్యకాలనీ, …

మిజోరం బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

ఐజ్వాల్‌: మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు 100కి.మీ.దూరంలోని కెఫాంగ్‌ వద్ద బస్సు లోయలో పడటంతో 18 మంది ప్రయాణీకులు ప్రాయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన …

జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

హైదరాబాద్‌: నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో పలు కాలనీలు జలమయం కావడం, నాలాలు పొంగిపొర్లడం, ట్రాఫిక్‌ ఇబ్బందులపై గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అప్రమత్తమయింది. ఆయా జోన్లలో …

హైదరాబాద్‌లో వర్షానికి 8 మంది మృతి

హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షానికి వివిధప్రాంతాల్లో 8 మంది  ప్రాణాలు కోల్పోయారు. హఫీజ్‌పేటలోని అదిత్యనగర్‌లో గోడకూలి పోవడంతో తల్లి, ముగ్గురు పిల్ల్లలు మృతిచెందారు. మృతిలు ఫరిదాబేగం, …

ముంబయి పోలీసుల కస్టడీకి జుందాల్‌

ముంబయి: 26/11 ముంబయి దాడుల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న అబుజుందాల్‌ను ముంబయి ఉగ్రవాద వ్యతిరేక దళం ఈ రోజు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనుంది. న్యూఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న …

లారీ బోల్తా డ్రైవర్‌,క్లీనర్‌ మృతి

పూసపాటిరేగ: విజయనగం జిల్లా పూసపాటిరేగ మండలంలో జాతీయ రహదారిపై కుప్పెర్ల సమీపంలో చంపాపతి వంతెనపై నుంచి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ వరమరాజు, …

తాజావార్తలు