హైదరాబాద్

డయేరియాతో బాలుడి మృతి

అదిలాబాద్‌: అదిలాబాద్‌ గిరిజన గూడాల వైపు ప్రభుత్వ ఆరోగ్యశాఖ, పారిశుధ్యశాఖ కన్ను పడటం లేదు. గిరిజనుడిగా పుట్టడమే నేరంగా జిల్లా జిల్లాలో ఆదివాసులు బ్రుతుకున్నారు. ప్రతీ సంవత్సరంలాగే …

ఆర్డీవోకు ఇసుకమాఫియా బెదిరింపు కాల్స్‌

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు పెట్రేగిపోయాయి. ఆర్డీవోకే చంపుతామని బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు. నాగర్‌కర్నుల్‌ ఆర్డీవో మధుసుదన్‌కు ఉప్పుగుంతల ఏరియా నుంచి ఇసుక రవాణాను అడ్డుకుంటే నిన్ను …

గోపాలపట్నంలో మత్స్యకారుల అరెస్టు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం ముట్టడించనున్నట్లు ప్రకటించిన మత్స్యకారులు భారీ సంఖ్యలో ముత్తుకూరు వద్దకు చేరుకుని అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు బయలుదేరారు. గోపాలపురం వద్ద …

టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన

తిరుపతి: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉదయం పద్యావతి అతిథి గృహాన్ని ముట్టడించారు. ఫారెస్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించటంతో పాటు, జీవో నెం.3ని …

ఈరోజు అమరుడు యాదిరెడ్డి ప్రథమ వర్థంతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుతు పార్లమెంట్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి ప్రథమ వర్థింతి సంస్మరణసభ ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి …

మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి

ముంబయి: ముంబయిలోని వడాలా వద్ద శాంతినగర్‌లో ఈస్ట్రన్‌ రైల్వేకు చెందిన ఓ మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి చెందారు. వంతెనలోని ఓ భాగం అకస్మాత్తుగా కూలి …

కృష్ణపట్నంలో భారీగా పోలీసుల మొహరింపు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం 9:30గంటలకు ముట్టడించనున్నట్లు మత్య్సకారులు ప్రకటించడంతో ఆ ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ భారీగా పోలీసులను మొహరించారు. అక్కడంతటా 144సెక్షణ్‌ విధించారు. పోర్టు నిర్మాణం …

ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలాన్‌పూర్‌ గ్రామంలో చనిపోయిన …

తిరుమలలో భక్తులరద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 10కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7గంటల సమయంపడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి …

వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడీ

విశాఖపట్న: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌలిక సదుపాయాలు, …

తాజావార్తలు