హైదరాబాద్

సెల్‌ టవర్‌ ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు

హైదరాబాద్‌:కూకట్‌పల్లిలోని ఓ  సెల్‌టవర్‌పైకి ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు నిరసన నినాదాలు చేశారు. సిరిసిల్లలో విజయమ్మ ఒక్క రోజు దీక్షకు నిరసనగా వారు ఈ నిరసనకు దిగారు. తెలంగాణపై …

రైల్వేస్టేషన్లో మృతదేహం లభ్యం

విశాఖపట్నం : స్థానిక రైల్వేస్టేషన్లో ప్లాస్టిక్‌ సంచుల్లో లభ్యమైన మృతదేహం కేసులో పోలిసులు దర్యాప్తు ప్రారభించారు. రెండు సంచుల్లో  11 ముక్కలుగా దొరికిన అవయవభాగాలపై దర్యాప్తు చేపట్టారు. …

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ గెలిచినట్లు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిచినట్లు హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. గతంలో అక్కడ ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి నర్సారెడ్డి గెలిచారు. అయితే …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,500 పలికింది. 22   క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. …

మహేశ్‌బాబు, నమ్రతలకు కుమార్తె

హైదరాబాద్‌: ప్రముఖ కధానాయకుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులకు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు  అమ్మాయి పుట్టింది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నమ్రతకు సుఖప్రసవమైందని …

రేషన్‌ తరహాలో దర్శినానికి నేను వ్యతిరేకం: కనుమూరి

తిరుపతి: రేషన్‌ తరహాలో శ్రీవారి దర్శినానికి తాను వ్యతిరేకమని భక్తి, తృప్తిని బట్టి భగవంతుడిని ఎన్ని సార్లు అయినా దర్శించుకోవచ్చని టీటీడీ ఛైర్మన్‌ కనుమూరి  బాపిరాజు అన్నారు. …

జేఎన్‌టీయూ వద్ద విద్యార్థిసంఘాల ఆందోళన

హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో ఈ రోజు ప్రారంభమైన ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. జీవో నెంబర్‌ 136 ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తి చేయాలని, …

క్యూలైన్లో రైతు ఆకస్మిక మృతి

నిజామాబాద్‌: ఎరువులకోసం క్యూలైన్లో నిలబడిన ఓ రైతు ఆకస్మికంగా మృతి చెందిన దుర్ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌ మండలం రామారెడ్డిలో రైతులు ఈ రోజు ఎరువులకోసం …

పద్మావతి అతిథి గృహాన్ని ముట్టడించిన ఉద్యోగులు

తిరుపతి: తిరుమల తిరునతి దేవస్థాన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు ఈ రోజు పద్మావతి అతిధిగృహాన్ని ముట్టడించారు. అక్కడ టీటీడీ పాలకమండలి సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఈ …

మాజీ సైన్యాధికారి వీకే సింగ్‌కు బెయిలు మంజూరు

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో మాజీ సైనాధికారి వీకే సింగ్‌ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు ఆయనతోపాటు మరో నలుగురు ఆర్మీ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ …

తాజావార్తలు