హైదరాబాద్

కోర్టుకు హాజరైన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసు విచారణ నిమిత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఒకటో మెట్రోపాలిటన్‌ …

రేపే పదో తరగతి సప్లమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌ : రేపు మంత్రి కె పార్థసారధి చేతుల మీదుగా పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.

మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

రంగారెడ్డి: ఐఏఎస్‌ అధికారులపై నోటి దురుసుతో వ్యవహరించినందున మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఐఏఎస్‌ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని …

మరోసారి మంత్రుల బృందం సమావేశం

హైదరాబాద్‌: మంత్రుల బృందం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మంత్రి ఆనం నివాసంలో సమావేశం కానుంది. రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స …

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా కుందా ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మవోయిస్టు అగ్రనేత అజయ్‌గుంజూ అలియాస్‌ పరాస్‌ జీ మృతి చేందినట్లు …

మూత పడిన ప్రభుత్వ పాఠశాల తెరిపించిన గ్రామస్తులు

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలంలోని శాయంపేట నుంచి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని తల్లిదండ్రులు తీర్మానించారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వేళ్లడంతో గ్రామంలో …

గాలి బెయిల్‌ కోసం 100 కోట్లకూ వెనకాడలేదు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతుంది. తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా మొన్న అరెస్టెన జడ్జి లక్ష్మినరసింహరావు సీబీఐ విచారణలో …

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్‌సింగ్‌ నామినేషన్‌

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా భాజపా నేత జశ్వంత్‌సింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి …

యూపిఏలోనే కొనసాగుతాం : ప్రపుల్‌ పటేల్‌

న్యూఢిల్లీ : తాము ఎప్పటినుంచో యూపీఏలో భాగసామ్యపక్షంలో ఉన్నామని ఇకాముందు కూడా అలాగే కొనసాగతామని  ఎన్సిపీ నేత కేంద్రమంత్రి ప్రపుల్‌ పటేల్‌ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు …

నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ప్రాపర్టీస్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ వరప్రసాద్‌ బెయిల్‌ కోసం పిటీషన్‌ వేశారు. నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా …

తాజావార్తలు