హైదరాబాద్

సింగూర్‌ ప్రజెక్టులో పెరిగిన నీటిమట్టం

పుల్కల్‌: గత మూడురోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రజెక్టులో 3, 314క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ డీఈఈ జగన్నాధరావు తెలిపారు. దీంతో ఈరోజు …

నేటినుంచి కొత్త ‘ గరీబ్‌రథ్‌’

హైదరాబాద్‌: ప్రయాణీకులకు నేటినుంచి మరో కొత్త రైలు అందుబాటులోకి వస్తోంది. పూరి-యశ్వంత్‌పూర్‌ వీక్లీ గరీబ్‌రథ్‌ రైలు ఈ రోజునుంచి ప్రారంభం కానుంది. ప్రతి శుక్రవారం ఈ రైలు …

ఘనంగా శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌: శ్రావణ మాస మహోత్సవాలు హైదరాబాద్‌ కొత్తపేటలోని అష్టలక్ష్మీ దేవాలయంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 వారాలపాటు నిర్వహించే  శ్రావణ శుక్రవార ఉత్సవాల్లో తొలిరోజున మహాలక్ష్మికి …

మెడికల్‌ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎన్‌ సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్‌ 4 ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ప్రారంభమైంది. విజయవాడలోని డాక్టర్‌ …

విద్యార్ధి మృతి

హైదరాబాద్‌: తప్పిపోయిన విద్యార్ధి విశాల్‌ జిల్లెలగూడ చెరువులో శవమైకన్పించాడు. మీరపేటలోని తిరుమలనగర్‌కు చెందిన విశాల్‌ మూడరోజుల క్రితం అదృశ్యమైట్లు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ …

మంత్రి పదవులకు శరద్‌పవార్‌, ప్రఫుల్‌పటేల్‌ రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు  శరద్‌పవార్‌, ప్రఫుల్‌పటేల్‌లు ఈ రోజు  తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు  పంపారు. ఎన్సీపీకీ …

బసగూడ ఎన్‌కౌంటర్‌ మరో జలియన్‌వాలాబాగ్‌

అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్‌ కూడా మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని …

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ …

ముంబయి లో కూలిన వంతెన

మంబయి: సెంట్రల్‌ ముంబయి ప్రాంతంలోని వడాలా వద్ద మోనోరైల్‌ వంతెన కూలి పోయింది. ఈ ప్రమదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు కూలి ధ్వసం అయ్యాయి. …

మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో ఒకరుమృతి

నాసిక్‌: నాసిక్‌లోని కాసారా వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్‌ రైలు విదర్భ రైలు …

తాజావార్తలు