హైదరాబాద్

యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా అన్సారి నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎదుట దాఖలు చేశారు. …

ప్రణబ్‌కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

సీఎల్‌పీ సమావేశంలో సీఎం కిరణ్‌ మీటింగ్‌కు 12 మంది ఎమ్మెల్యేల డుమ్మా హైదరాబాద్‌, జూలై 18 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌ భారీ మెజారిటీ సాధిస్తారని …

ప్రభుత్వకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పథకాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ధర్మానప్రసాదరావు కమిటీకి పలువురు కాంగ్రెస్‌ ఎమ్మోల్యేలు, ఎమ్మెల్సీలు సూచించారు. అందరి అభిప్రాయాలను సేకరించి ఈ నెల 21న …

కాంగ్రెస్‌లో వైకాపా విలీనం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భవిష్యత్తులో కాగ్రెస్‌లో వైకాపా విలీనం కావడం ఖాయమని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, వైకాపాలు దొంగ నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. …

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒంగోలు: ఒంగోలు చీరాల మధ్య రైలుమార్గంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఆ మార్గంలో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వెటపాలెం స్టేషన్‌లో హైదరబాద్‌ ఎర్నాకుళం …

గాంధీ ఆసుపత్రిలో లేబర్‌వార్డు మూసివేత

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో 10రోజుల పాటు లేబర్‌వార్డును అధికారులు మూసివేశారు. ధనుర్వాతం వైరస్‌ సోకిందని అధికారులు ఆ వార్డును మూసివేశారు. ఇతర ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లాలని …

ప్రభుత్వంతో ఇక చర్చలు లేవు;అన్నాహజారే

రాలేగావ్‌సిద్దీ: లోక్‌పాల్‌ ఆంశంపై ఇకపై కేంద్రంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని గాంధేయవాది అన్నాహజారే అన్నారు. తన బృందంలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం య్నతిస్తోందని ఆయన …

భూములు కేటాయింపు కొనసాగితే సామాన్యులకు భూములు మిగలవు :మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: భూకేటాయింపులు పద్దతిలేకుండా కొనసాగితే రాష్ట్రంలో సామాన్యలకు భూములకు మిగలవని రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. …

ఏ పార్టీ విరాళాలకు రశీదులు ఇవ్వదు.జేపీ

తణుకు: రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాజకీయ పక్షాలు వందల, వేల కోట్ల రూపాయాలను తమ కార్యాకలాపాల …

ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా

ఏలూరు: ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా  ఉండి ఎమ్మెల్యే కె.శివరామరాజు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించగా, ధర్నాలో దేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌రావు, జయమంగళ వెంకటరమణ, …

తాజావార్తలు