హైదరాబాద్

దేవేగౌడపై లోకాయుక్తలో కేసు నమోదు

బెంగళూరు : దేశ మాజీ ప్రదాని దేవేగౌడపై కర్ణాటక లోకాయుక్తలో కేసు నమోదు అయ్యింది. భూ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కునడం జరిగింది. ఈ కుంభకోణంలో పలువురు …

80పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: లోహ, మూలదనవస్తువులు, వాహన రంగాలకు చెందిన షేర్లకు ఆదరణ లభించడంతో మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 79.71పాయింట్ల లాభంతో 17185.01వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 23.45పాయింట్ల ఆధిక్యంతో …

కేసీఆర్‌దే తుది నిర్ణయం: వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్‌ తెలిపారు. 2008లో జరిగిన రాష్ట్రపతి …

ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమ ఆస్తులు, ఓఎంసీ ఎమ్మార్‌ అక్రమాల కేసుల్లో అరెస్టయిన నిందితులకు సీబీఐ కోర్టు ఆగష్టు 1వరకు రిమాండ్‌ పొడిగించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌, …

అన్సారీకి మద్దతు తెలిపిన సీపీఐ

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకి తాము మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

సిరియాలో బాంబుపేలుడు, రక్షణశాఖ మంత్రి మృతి

సిరియా:డమాస్కన్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో జరిగిన ఓ బాంబు పేలుడులో రక్షణ మంత్రి జనరల్‌ దావుద్‌ రజా మృతి చెందారు. డమాస్కన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో అయన క్యాబినేట్‌ …

మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ సమావేశం అయింది. సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప ఎన్నికల పరాజయం, పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై …

ఎస్సైపై చేయిచేసుకున్న మహిళ

హైదరాబాద్‌: ఓ మహిళ ట్రాఫిక్‌ ఎస్సైపై చేయిచేసుకున్న సంఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. నోపార్కింగ్‌ ప్రాంతంలో కారు నిలిపినందుకు దివ్య అనే మహిళకు ట్రాఫిక్‌ ఎస్సై రాజగోపాల్‌ 200రూపాయల …

ఎంపీల నకీలీ సంతకాలతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌

ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీల నకీల సంతకాలతో నరేంద్రనాథ్‌ దూబే అనే వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. ఈ విషయాన్ని  గుర్తించిన లోక్‌సభ …

ప్రణబ్‌కు ఓటు….జగన్‌కు బెయిల్‌…:వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్‌ నేత వినోద తెలియజేశారు.ప్రణబ్‌ముఖర్జీకి ఓటు…జగన్‌కు బెయిల్‌..అన్ని విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ల …

తాజావార్తలు