హైదరాబాద్

కొనసాగుతున్న పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొనసాగుతోంది. ఓటు వేసేందకు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఓటు వేసిన వారిలో స్పీకర్‌ నాదెండ్ల, …

బంద్‌ పాక్షికం

కరీంనగర్‌, పెద్దపెల్లి: పెద్దపెల్లి మండలంలోని  బంద్‌ పాక్షికం టీఆర్‌ఎస్‌వీ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పెద్దపెల్లిలో బంద్‌ ప్రవాహం అంతగా కనబడలేదు ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌వీ …

సిరిసిల్లాలో విజయమ్మ పర్యటన రద్దు చేయాలి

కరీనంగర్‌: సిరిసిల్లలో పర్యటన వైఎస్‌ విజయమ్మ రద్దు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం మెట్‌పల్లిలోని పాత బాస్టాండ్‌లో ధర్నా రాస్తారోకో  నిర్వహించారు. తెలంగాణకు …

కటీపీఎస్‌లో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం …

చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జగన్‌ పోస్టర్లతో పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. …

బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు

మందమర్రి పట్టణం, ఆదిలాబాద్‌: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని  ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ …

అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో కట్లుదిట్లమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి అసెంబ్లీ చుట్టు పక్కల నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు …

రాజేశ్‌కన్నా అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: అనారోగ్యంతో నిన్న  కనుమూసిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌కన్నా అంతిమయాత్ర ముంబయిలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభంమైంది. తమ అభిమాన నటున్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు …

రాష్ట్రానికి వర్షసూచన

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి  చురుగ్గా కదులుతోంది. దీనికి తోడు పశ్చిమబెంగాల్‌కు  సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల …

ఓటు వేసిన స్పీకర్‌ మనోహర్‌, జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్‌ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుగా వచ్చి అసెంబ్లీ కమిటీ హాల్‌లో …

తాజావార్తలు