హైదరాబాద్

రాష్ట్రానికి గెయిల్‌ నుంచి గ్యాస్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి 2.5 స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఇచ్చేందుకు గెయిల్‌ సంస్థ అంగికరించింది. ఆ సంస్థ …

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా కన్నుమూత

ముంబయి, జూలై 18 : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా (69) కన్నుమూశారు. బాంద్రాలోని తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. గత 20 రోజులుగా …

కేసీఆర్‌ వ్యాఖ్యలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమే: తెదేపా

హైదరాబాద్‌: తెలంగాణ వస్తుందంటూ తెరాస అధినేత కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో పార్టీ చేసుకున్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు …

ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

పెద్దపల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌, యువజన స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, …

రాజేశ్‌ఖన్నాకు తీవ్ర అస్వస్థత

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రాజేశ్‌ ఖన్నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఖన్నా లీలావతి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ …

కొత్త మద్యం విదానాన్ని సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం విధానాన్ని (లాటరీ) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. కొత్త మద్యం విధానాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన మూడు …

జూబ్లీహాల్లో సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం జూబ్లీహాల్లో సమావేశమైంది. ఈ సందర్భాంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం …

కరెంట్‌ కోతలకు నిరసనగా…టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పెద్దపల్లి: కరెంటు కోతలకు నిరసనగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారాఆవు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని రైతులందరు ఐబీ అతిథి గృహం నుంచి భారీ సంఖ్యలో …

టీ20 ప్రాథమిక జట్టులో యువీకి చోటు

న్యూఢిల్లీ: క్యాన్సర్‌ వ్యాధికి విదేవాల్లో చికిత్స చేయించుకొని పూర్తిగా కోలుకున్న యువరాజ్‌సింగ్‌కు ఐసీసీ వర్డల్‌ టీ20 ప్రాథమిక జట్టులో చోటు లభించింది. శ్రీలంకలో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమయ్యే …

యూపీఏ ఎంపీలకు సోనియా విందు

ఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలకు విందు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో యూపీఏ పార్టీల ఎంపీలకు, మద్దతుదారులకు ఆమె ఢిల్లీలోని ఆశోకా …

తాజావార్తలు