రాష్ట్రానికి గెయిల్‌ నుంచి గ్యాస్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి 2.5 స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఇచ్చేందుకు గెయిల్‌ సంస్థ అంగికరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.