హైదరాబాద్

చోరికి వచ్చి చిన్నారులను హతమార్చిన దొంగలు

సికింద్రాబాద్‌: దొంగతనానికి వచ్చిన దొంగలు ఇద్దరు పసి బిడ్డలను హత్యచేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని అడ్డగుంట ప్రాంతంలో జరిగింది. వస్త్రవ్యాపారి యాకూబ్‌ ఇంటికి వచ్చిన దొంగలు తమ్రీన్‌(4), మహబూబ్‌(2) …

48గంటల్లో ర్రాష్టంలో ఒక మోస్తరు భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిందిన. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ …

టెండర్లను రద్దు చేయాలని కార్మికుల ధర్నా

నిజామాబాద్‌: టెండర్లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ, ఎఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపాల్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.

తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం …

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతక్ష ఆర్టీసీ యాజమాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులు క్రమబద్దీకరించాలని యాజమాన్యాన్ని కోరినట్లు ఎన్‌ఎంయూ …

ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదు: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదని తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై మూడు దశాబ్ధాలుగా …

అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలపై అవగాహన కల్పించండి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వర్షాకాలం ముగిసే వరకూ వైద్య, …

విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న కారు…మహిళ మృతి

చిత్తూరు: తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం 9మంది యాత్రిక బృందంతో బయలుదేరిన కారు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. భక్తులు ప్రయాణిస్తున్న తవేరా కారు …

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ప్రకాశం: క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. వాహనాలను రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. యజమానులకు జరిమానా …

తాజావార్తలు