దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ …
భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ …
గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ …
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు …
రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కొనసాగిస్తున్న ఉద్యమం ఉధృతం రూపం దాలుస్తోంది. వరుసగా వివిధ పార్టీల నాయకులు, …
హైదరాబాద్ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్బోర్డు వెబ్సైట్ శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్ బుకింగ్కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు. …
భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్లు, ఆన్బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు విజయవంతంగా …
హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య …