జిల్లా వార్తలు

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి …

ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు  హామీ నెరవేర్చండి

` అలాగైతే భాజపాకే ప్రచారం చేస్తా ` ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ సవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. …

అట్టడుగువర్గాలపై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

` మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ నాగ్‌పూర్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో …

ఇక గోవాకు రెగ్యులర్‌ సర్వీసులు 

` సికింద్రాబాద్‌ నుండి కొత్త రైలు అందుబాటులోకి ` ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. …

అన్నదాతల ఆత్మహత్యలు కనబడడంలేదా!

` వందలాది రైతులు చనిపోతున్నా సీఎం పట్టింపు లేదా! ` కేటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. …

పదేళ్ల నిర్మాణాలపై చర్చలకు సిద్ధమా!

` కాళేశ్వరంకు డీపీఆర్‌ ఉందా? ` బీఆర్‌ఎస్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ ` మన పిల్లలకు ఇక మూసీ పేరు పెట్టుకోవాలి `ఆ స్థాయిలో నదిని ప్రక్షాళన చేస్తాం …

జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్‌లు

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది …

తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్

హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ …

మాడ్‌పై మహా యుద్ధం

మావోయిస్టుల నాలుగడుగుల వెనక్కి వ్యూహం కొత్త ప్రాంతాలకు తరలే అవకాశం..!! నిలిచి ఉండాలంటే వెనుకడుగు వేయడమే తక్షణ మార్గం పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్లు, కంపెనీల ఉపసంహరణ …

ఆర్మూర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి

ఆర్మూర్,అక్టోబర్ 5 ( జనం సాక్షి) : ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్భస్థ శిశువు మృతితో బాధితుల బంధువుల వైద్యులపై …