జిల్లా వార్తలు

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి …

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్‌

హైద్రాబాద్ : బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే …

మైలవరం ఎర్ర చెరువుకు గండి

గుర్రాజుపాలెం ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని దండోరా విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడిరది. …

ప్రమాదకరంగా కొల్లేరు ప్రవాహం

ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు ఏలూరు,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో …

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ సోర్సింగ్‌ లో పనిచేసిన 18 …

నకిలీ పోలీస్‌ అధికారి ఆటకట్టు

విఐపి దర్శనం చేసుకున్నాక పట్టివేత శ్రీశైలం,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్‌ఎస్‌ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా …

మరోమారు రంగంలోకి దిగిన బాబు

ఏలూరు, బుడమేరు కాల్వల పరిశీలన విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద …

నిండుకుండలా నిజాంసాగర్‌ జలాశయం

మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల కామారెడ్డి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ …

చంద్రబాబు పనితీరు ఆదర్శం

ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామ కృషి ప్రశంసల్లో ముంచెత్తిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమరావతి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   ఏపీ ప్రస్తుతమున్న …

వైకాపా మాజీ ఎమ్మెల్యే బురద రాజకీయాలు

మండిపడ్డ స్థానిక ప్రజలు విజయవాడ,సెప్టెంబర్‌5( జనం సాక్షి ) : ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైకాపా మాజీ ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించారు. …