జిల్లా వార్తలు

వైఎస్‌ జయంతి వేడుకల్లో పాల్గోన్న విజయమ్మ

కడప: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకల్లో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మాల, ఆయన సతీమణి భారతిరెడ్డి ఇడుపుల పాయలోని …

ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: సత్యవేడు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. దుంగలను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీటి …

నేదురుమల్లి, మంత్రి బాలారాజులను పరామర్శించిన సీఎం

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌ రెడ్డి, మంత్రి బాలరాజును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను …

రేపు ఇంటర్‌నెట్‌ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ను దారి మళ్లించే డీఎస్‌ఎస్‌ చేంజర్‌ వైరస్‌ ప్రభావంతో సుమారు 3 లక్షల కంప్యూటర్లు రేపు ఇంటర్‌నెట్‌ సదూపాయం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు …

ఒకరి నిర్లక్ష్యం ముగ్గురు బలి

హైదరాబాద్‌ : కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ముగ్గురు ప్రాణాలను తీసుకున్న ఘటనన బషీర్‌బాగ్‌లో జరిగింది. రోడ్డు ప్రక్కన నడుస్తున్న వ్యక్తులపై కారు దూసుకేళ్లాడంతో అక్కడికిక్కడే మృతి …

రాజధానిలో 74మంది యువతి,యువకుల అరెస్ట్‌

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న టానిక్‌పబ్‌పై పోలిసులు తెల్లవారి జామున 5గంటల ప్రాంతంలో దాడిచేశారు. 74మంది యువతి యువకులను అరెస్ట్‌ చేశారు. పబ్‌ను సీజ్‌ …

మోపిదేవికి కూడా న్యాయసహాయం అందించాల్సిందే: పీసీసీ అధినేత బొత్స

హైదరాబాద్‌: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాల్సిందేనని పీసీసీ అధినేత …

అన్నా బృందం దీక్షకు షరతులతో కూడిన అనుమతి

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టాడానికి ఎట్టాకేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది. రెండు రోజుల క్రితం అనుమతి నిరకరించిన పోలీసులు …

బోనమెత్తిన జయసుధ

హైదరాబాద్‌:ఉజ్జయిని మహంకాళీని దర్శించుకున్న సీనీ నటి సికింద్రాబాద్‌ శాసనసభ్యురాలు జయసుధ అమ్మ వారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన ఆచారాలను సంప్రదాయాలను మరవ కూడదని …

ఘనంగా వైఎస్‌ జయంతి

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట సెంటర్‌లో ఉన్న వైఎస్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …