జిల్లా వార్తలు

ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణ

తిరుపతి: తిరుపతిలో ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణకు గురైంది. చెన్నైలోని ఆర్కాడు ప్రాంతానికి చెందిన తంగప్రియ, రాజాలు తమ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. వీరి …

డేంగీతో యువకుడి మృతి

విశాఖ: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో డెంగీతో ఓ యువకుడు ఈ ఉదయం మృతి చెందాడు. మరో 13 మంది డేంగీ లక్షణాలతో స్ధానిక …

మన్యంలో పోలీసుల తనిఖీల

విశాఖ: మన్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణ విధుల్లో భాగంగానే మన్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌ తెలియజేశారు. మన్యంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన …

పర్యావరణ అనుమతుల రద్దుకు పిటిషన్‌

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మళిలో నిర్మిసున్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌరహక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ …

కర్నాటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌

కర్నాటక: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టార్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

రాజీనామా చేసిన సదానందగౌడ

రష్యా: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టార్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

రౌడీషీటర్‌ పై దాడి

హైదరాబాద్‌ : నగరంలోని మౌలాలీ హౌసింగ్‌ బోర్డులో రౌడీషీటర్‌ పై హత్యయత్నం జరిగింది. రౌడీషీటర్‌ ఉమామహేశ్వరరావు అలియాస్‌ చిన్నాపై తల్వార్లతో దాడి జరిగింది. గాయపడిన అతడిని ఆసుపత్రికి …

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిచనున్నా బీజేపీ

బెంగళూరు: కర్ణాటక సీఎం మార్పుపై భాజపా అధిష్ఠానం నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకడానికి పార్టీ అధ్యక్షుడు …

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి

సికింద్రాబాద్‌: లష్కర్‌ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ నార్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో …

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాలు ఘనంగా  జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద దర్శినం కోసం బారులు తీరారు. …