జిల్లా వార్తలు

26/11 దాడుల సూత్రధారులలను శిక్షించాలి

విదేశాంగ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ స్పష్టీకరణ టోక్యో: భారతపాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి …

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత ఫెదరర్‌

వింబుల్డన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్‌ విజయఢంకా …

ఢిల్లీలో గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ …

అపార్ట మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: తార్నాకా విజయపురి కాలనీలోని గరుడ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 55 ఏళ్ల మహిళ సజీవదహనమైనట్లు …

నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి

నల్గొండ: నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాదఘటన నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన …

ఢిల్లీ మెట్రో రైల్‌ లో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ తొలిసారిగా ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను సందర్శించిన తర్వాత ఉద్యోగభవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకూ మెట్రో రైలులో …

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం

వింబల్డ్‌న్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం రాకతో అంతరాయం ఏర్పడింది. ఫైనల్‌కు ఫెదరర్‌, ముర్రేలు పోటాపోటీగా తలపడుతున్నారు. మొదటి సెట్‌ ను ముర్రే సోంతం …

లగడపాటి ఇంటి ముట్టడికి తెలంగాణ న్యాయవాదులు యత్నం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో గల ఎంపీ లడగపాటి రాజగోపాల్‌ ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించే యత్నం చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. రాజగోపాల్‌ …

హెచ్‌.సి.ఎ కార్యదర్శిగా శ్రీధర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా శ్రీధర్‌ ఎన్నికయ్యారు. క్రికెట్‌ సంఘం ఆఫీస్‌ బేరర్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు …

కర్నాటకలో సదానంద వర్గం లోల్లీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు …