జిల్లా వార్తలు

సిటీ బస్సులు ఏర్పాటు చేయాలి:ప్రజా సంఘాలు

కడప: అభివృద్ధి చెందుతూ నగరం విస్తరిస్తున్నందువల్ల నగరంలో ప్రయానికుల సౌకర్యం దృష్టిలో ఉంచకుని సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఈ రోజు కలెక్టరెట్‌ కార్యలయం ఎదుట ప్రజా …

జగన్‌ను కలసిన భారతి

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆయన భార్య భారతి ఈ రోజు ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో వైకాపా …

శరద్‌పవార్‌ను కలిసిన వైఎస్‌ విజయమ్మ

నూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. ఏపీలో రైతు సమస్యలను పరిష్కారించాలని పవార్‌ను ఆమె కోరారు. …

ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: సచివాలయంలో ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కమిటీ నివేదిక మేరకు నిబంధనలు సవరించాలని అధికారులను …

నాగోలు ఆర్టీఏ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌:నాగోలు ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రైవేటు వాహనాలపై దాడులు కొసాగుతాయని ఆయన తెలిపారు.ఇప్పటికే దాడులు నిర్వహించి ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకున్న …

పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టర్ల ధర్నా

ఖమ్మం: పాల్వంచలోని  కేటీపీఎస్‌ ఆరోదశ సీఈ కార్యలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. బీజేఆర్‌ కంపనీ నుంచి రావాల్సిన రూ. 4 కోట్ల బకాయిలు ఇప్పించాలని వారు …

ఒడిశా కూలీలపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

చిత్తూరు:జిల్లాలోని కలికిరిలో ఒడిశాకు చెందిన మహిళా కూలీలపై కానిస్టేబుల్‌,హోంగార్డు కలిసి అత్యాచారానికి యత్నించారు.అత్యాచారానికి యత్నించిన వీరిని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారీ అయ్యారు.బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు …

కోనేరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం పిటిషన్‌

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసుకు సంబందించి సిటి సివిల్‌ కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డిల అస్తుల అటాచ్‌మెంట్‌ కోసం సీబీఐ పిటిషన్‌ …

సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్‌ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.

ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు

లక్నో: రోజుకు గడుస్తున్నా  రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది. ఈరోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను  రుతుపవనాలు తాకాయి. లక్నోలోను, ఇతర …