జిల్లా వార్తలు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి …

రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ   సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ …

7న బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక

కాకినాడ,జూలై 5 : బ్యూటీపార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఫెయిర్‌నెస్‌ రిపోర్టు కార్డులు ఇవ్వనున్నట్టు ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ మీడియా పర్సన్‌ ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్న …

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 5 : జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ …

గనుల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 5 : సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన …

రాష్ట్రకార్యాదర్శి నారాయణ భూపోరాటం:అరెస్టు

హైదరాబాద్‌:ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ఆరో విడత భూ పంపిణీ విదానాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భూపోరాటానికి దిగారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం దండుమైలారంలోని 101,102,103సర్వే …

తెలంగాణ ప్రజలగొంతేండుతుంటే ఆంధ్రప్రాంతానికి సాగు నీరా..?

నల్గొండ: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందించటం వివక్ష కాదా అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కృష్ణ …

ఆర్టికల్‌ 370ని ఎత్తివేయాలి:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370ని వెంటనే ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.జమ్మూకాశ్మీర్‌కు మరిన్ని ప్రత్యేక అదికారాలు కల్పించాలంటూ ముగురు సభ్యులతో కూడిన …

పాల్వయి కి అపాయిమెంట్‌ నిరకరణ

ఢిల్లీ: ఢిల్లీలో పాల్వాయికి చేదు అనుభవం ఎదురైంది. మొన్న స్వాయంగా రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేసి ఢిల్లీ రామ్మన్న విషయం ఐతే రోజు అనూహ్యంగా అపాయింట్‌మెంట్‌ నిరకరించాడం …

ధరలపై తెలుగు మహిళ పోరు:శోభా హైమావతి

విశాఖపట్నం:నాటికి పేరుగుతున్న నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరలపై పోరు సాగించన్నట్లు తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వెల్లడించారు.ఈరోజు ఆమె మూట్లాడుతూ ధరలు అదుపు చేయడంలో …