జిల్లా వార్తలు

మద్యం టెండర్ల పై హైకోర్టులో వాదనలు

హైదరాబాద్‌:మద్యం దుకాణాలు టెండర్ల విదానంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి.లాటరీ పద్దతి వల్ల ప్రభుత్వం ఆదయం కోల్పోతుందని పిటిషనర్‌ తరపు …

మరోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబందించి మరోసారి ఆస్తుల అలాచ్‌మెంట్‌ పిటిషన్‌ను సీబీఐ సిటీ సివిల్‌ కోర్టులో దాఖలు చేసింది.రాష్ట్రంలో వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి తెప్పించిన ఆస్తుల …

తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ప్రారంభిస్తాం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం తమకు లేదని ప్రొ.కోదండదాం అన్నారు. తెలంగాణ సాధనకు మరోసారి ఉద్యమాన్ని మొదలు పెడుతామని ఆతర్వాత సంగతి …

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు బోల్తా, ఒకరి మృతి

హైదరాబాద్‌ : ప్రమాదాలకు నిలయంగా మారిన ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఈరోజు మరో రోడ్డుప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌ మండలం మన్నెగూడ గ్రామ సమీపంలో ఔటరింగ్‌పై ఓకారు బోల్తా …

ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు

లక్నో:రోజులు గడుస్తున్నా రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది.ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురిశాయి.మరో మూడు రోజులపాటు …

మాజీ కౌన్సిలర్‌ హత్య

హైదరాబాద్‌ : ఘట్‌ కేసర్‌ మండలం జోడిమెట్ల సమీపంలోని ఓ డాబాలో ఈరోజు రాత్రి మందుబాబుల మద్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘర్షణలో …

మద్యం కోసం కన్నతల్లి పై హత్యయత్నం

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం సంజయ్‌నగర్‌లో దారుణం జరింగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కాసాయి కొడుకు ఆగ్రహంతో  కన్న తల్లినే ట్యూబ్‌లైట్‌తో పొడిచాడు. దీంతో తల్లి పరిస్థితి …

పారిశుద్ధ కర్మికుల ధర్నా

మెట్‌పల్లి: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ కార్మికులను పర్మనేంట్‌ చేయాలని కోరుతూ మున్సిపాల్‌ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. నెలకు 10 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్‌ …

9న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌: ఈనెల 9న చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి పర్యటించనున్నారు. అదే రోజున విద్యాపక్షోత్సవాలను చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. విద్యాపక్షోత్సవాలపై బుధవారం సీఎం సమీక్ష మావేశం జరిపిన …

జపాన్‌లో అణువిద్యుదుత్పాదన పున:ప్రారంభం

టోక్యో:పశ్చిమ జపాన్‌లోని ఓ అణువిద్యుదుత్‌కేంద్రం ఈరోజు పనిచేయడం ప్రారంభించింది.గత ఏడాది పేనుభూకంపం.సునామీల తర్వాత ఆ దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే.చాలాకాలంపాటు ప్రజల్లో ఈ కేంద్రాల …