జిల్లా వార్తలు

రేపు నిర్మల్‌ రానున్న హైకోర్టు జడ్జి

గాంధీపార్కు నిర్మల్‌: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి చంద్రకుమార్‌ శుక్రవారం సాయంత్రం నిర్మల్‌ రానున్నారు. రెండురోజుల పాటు పట్టణంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22 న …

బాసర అమ్మవారిని దర్శించెకున్న పీఠాధిపతులు

బాసర:. దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్యక్షులు కమలానంద భారతి ఆద్వర్యంలో ఏడుగురు పీఠాధిపతులు బాసర సరస్వతీ అమ్మవారిని ఈరోజు ఉదయం దర్శించుకున్నారు ఆలయ ఆధికారులు వారికి పూర్ణ …

మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు చోరీ

నిర్మల్‌: పట్టణంలోని ఆద్‌గాంలో గురువారం ఉదయం సీమభారతి అనే మహిళ మెడలోంచి కెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్‌ సిబ్బంది అని చెప్పి …

శిక్షణ తరగతులకు వెళ్లిన పీడీఎస్‌యూ నాయకులు

నిర్మల్‌: ఈనెల 22 నుంచి 24 వరకు నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లకు చెందిన పలువురు పీడీఎస్‌యూ నాయకులు ఈరోజు తరలివెళ్లారు. …

ముంబాయి సచివాలయంలో మంటలు

ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పుతున్నారు.

కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని …

రవాణశాఖధికారులతో బొత్స సమావేశం

హైదరాబాద్‌: బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్‌ వాహనాలను తనిఖి చేస్తూ అనుమతులు లేని వాటిని అధికారులు సీజ్‌ చేస్తున్నారు. ఆందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు …

నాలాలో కొట్టుకుపోయిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మహంకాళీ అలయ సమీపంలో నాలా పూడిక తీస్తుండగా నీరు ఉద్ధృతంగా రావడంతో దేవరాజు అనే జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కొట్టుకుపోయడు. అతడిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించినా …

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న : గవర్నర్‌

హైదరాబాద్‌ : దేశ,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను జడన్నాధుని వేడుకున్నాని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నగరంలోని బంజారాహిల్‌లో జగన్నాధస్వామి ఆలయంలో గవర్నర్‌ దంపతులు రధయాత్ర …

పాత బస్తీలో బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు

హైదరాబాద్‌: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.