జిల్లా వార్తలు
ముంబాయి సచివాలయంలో మంటలు
ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు.
పాత బస్తీలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు
హైదరాబాద్: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- సెక్రటేరియట్కు బయల్దేరిన గ్రూప్-1 అభ్యర్థులు
- తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై
- పాలన చేతకాక పనికిమాలిన మాటలు
- చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే
- గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
- నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ
- పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం
- పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైసల్లేవా
- భారీ దాడికి హమాస్ ప్రణాళికలు
- బాబా సిజ్జికీని హత్యచేసింది తామేనట!
- మరిన్ని వార్తలు