జిల్లా వార్తలు

మాన్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

బోథ్‌: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగే క్రమంలో ఇన్విజిలేటర్లు, కేంద్రం ఇన్‌ఛార్జిలు మాన్‌కాపీయింగ్‌కు ప్రోత్సయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాదికారి అక్రముల్లా ఖాన్‌ హెచ్చరించారు. మండల …

ప్రసూతి అస్పత్రిని సందర్శించిన రీజినల్‌ డైరెక్టర్‌

నిర్మల్‌ గ్రామీణం: నిర్మల్‌ పట్టణంలోని ప్రసూతి అస్పత్రిని వరంగల్‌ ప్రాంతీయ సంచాలకురాలు సుభద్ర మలేరియా జోనల్‌ అధికారిణి జయశ్రీలు సందర్శించారు. వ్యాది నిరోధక టీకాల గురించి, మలేరియా …

పీహెచ్‌సీని తనిఖీ చేసిన రీజినల్‌ డైరెక్టర్‌

మామడ: మామడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ సుభద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మందుల అందుబాటు, రోగులకు అందుతున్న …

పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

బజార్‌ హత్నుర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఆక్రముల్లా ఖాన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల గైర్హాజరు, పదో తరగతి …

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై చర్యలు

రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘిస్తు తనిఖీల్లో పట్టుబడిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో …

సమన్లు అందలేదు: రోశయ్య

చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు …

వైఎస్‌ను పదేపదే చంపి సానుభూతి కోసం యత్నిస్తోంది

టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌: వైఎస్‌ ఒక్కసారి మరణిస్తే… జగన్‌ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్‌ …

ఇంద్రకీలాద్రిపై కోటి కుంకుమార్చన ప్రారంభం

విజయవాడ: లోక కల్యాణార్థం బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో చేపట్టిన కోటి కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన పండితులతోపాటు రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి …

తెలంగాణ ఎన్జీవో సంఘం భారీ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంద్ర పాలకులు… ఈ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములు దక్కకండా కుట్రపన్నుతున్నారని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ …

చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు …