జిల్లా వార్తలు

జగన్‌కు నోటీసులు అందించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న జగన్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకోవడానికి జగన్‌ తరపు న్యాయవాది నిరాకరించడంతో వీటిని జైలు అధికారుల ద్వారా జగన్‌కు …

ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి …

నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పడాన్ని సమర్థించం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్‌ బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేయాడాన్ని ప్రైవేట్‌ బస్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ సమర్థించింది.నిబంధనలకు విరుద్ధంగా నియామాలు పాటించకుండా  ట్రావెల్స్‌ …

ఎస్పీ, ఎస్టీలకు ప్యాకేజీ అమలుకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌:  రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై  …

పీసీసీ సమన్వయకర్తలతో రేపు బొత్స భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

కోలా చెప్పేవన్నీ నిజాలే చంద్రబాబు

హైదరాబాద్‌: కోలా కృష్ణమోహన్‌ చెప్పేవన్నీ అవాస్తవాలేనని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. యూరో లాటరీ వచ్చిందని రూ.10 లక్షలు పార్టీ ఫండ్‌ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఈరోజు …

జగన్‌ను కలిసేందుకు ప్రయత్నంచిన మంత్రి కొడుకు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్‌ పార్టీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు ప్రయత్నంచాడు. మీడియా అతన్ని గుర్తించి …

ఢిల్లీ వెళ్లనున్న పీసీసీ మాజీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డీ శ్రీనివాస్‌ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్‌ అధిష్టానానికి డీఎస్‌ వివరించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో …

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా ఉద్రిక్తతం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసంది. పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రవేశద్వారాలు ఎక్కిలోనికి చొచ్చుకెళ్లేంకు ప్రయత్నించారు. రాష్ట్రంలో …

ఈడీ పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై నోటిసులు తీసుకునేందుకు జగన్‌ …