జిల్లా వార్తలు

ఇండోనేషియా ఓపెన్‌ విజేత సైనానెహ్వాల్‌

ఇండోనేషియా: సైనా నెహ్వాల్‌ జురిలిపై 13-21 22-20 21-19 తేడాతో సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది విజేతగా నిలిచింది.

18న వికలాంగుల ధర్నా

నిజామాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న వికలాంగులు మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు శ్రీమైత్రి వికలాంగుల అభివృద్ధి సంస్థ …

పేటా నూతన అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : పేటా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పూల గోపాల్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి వెంకటర్సయ్య ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం డివిజన్‌ …

రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజ ేశ్వరస్వామి వారి సన్నిధికి విచ్చేసిన టిడిపి చొప్పదండి ఎంఎల్‌ఏ సుద్దాల దేవయ్య కుటుంబ సభ్యులు, బీహార్‌ …

ఊపందుకున్న ఖరీప్‌ పనులు- నిమగ్నమైన రైతులు

చందుర్తి, జూన్‌ 16 (జనంసాక్షి) : ఖరీప్‌ సీజన్‌ ఆస్సన్నం కాగా పనులు ఊపందుకున్నాయి. తొల కరి వర్షాలతో పలకరించగా రైతులు నిమగ్న మయ్యారు. విత్తనాల సేకరణలో …

రాజన్న ప్రచార రథయాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన

వేములవాడ, జూన్‌ 14, (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి విశిష్టత, మహిమలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం బయలుదేరిన ధర్మ ప్రచారయాత్రకు జిల్లాలోని వివిధ …

3వ రోజు మైలారం భూ నిర్వాసితుల ఆందోళన

శాయంపేట జూన్‌ 16(జనంసాక్షి) : శాయంపేట మండలం మైలారం శివారులో దేవాదుల ఆడిట్‌ పాయింట్‌ వద్ద భూనష్ట పరిహారం కోసం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన శనివారం …

మాతృశ్రీ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

మాతృశ్రీ కళాశాల డైరెక్టర్ల వినతి నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : నర్సంపేట పట్టణంలోని మాతృశ్రీ జూనియర్‌ కళాశాలపై అసత్య ఆరోపణలను మానుకోవాల్సిందిగా ఆ కళాశాల డైరెక్టర్లు గడ్డం …

పాఠ్యపుస్తకాల కోసం ఎస్‌ఎఫ్టీ భిక్షాటన

నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాల ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్టీ) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో పాఠ్య …

గ్రామాల వారిగా పంపిణీ

పరకాల: వ్యవసాయశాఖ ద్వారా లభించే సబ్సిడి పత్తి గింజలు పరకాల మండలానికి, 23 రెవెన్యూ గ్రామాలకు విడుదల అయినట్లు పరకాల వ్యవసాయశాఖ అధికారి మార్క దశరథం తెలిపారు.  …