జిల్లా వార్తలు

పత్తి విత్తనాల కోసం డ్రా

చెన్నారావుపేట : ఖరీఫ్‌ సీజన్‌కు గాను పత్తి విత్తనా ల కోసం వ్యవసాయ శాఖ సూచనల మేరకు శనివా రం చెన్నారావుపేట మండల కేంద్రంలో పత్తి విత్తనా …

ఆర్థిక ఇబ్బందులతో ఇన్స్‌రెన్స్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: ప్రోద్దుటూరు ఒరింయంటల్‌ ఇన్స్‌రెన్స్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ జ్ఞానెందర్‌ ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తేలియలేదు.

ప్రభుత్వ విధానాలవల్ల వ్యవసాయరంగం సంక్షోబంలో కూరుకు పోయింది

ఢిల్లీ: ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగ సంక్షోబంలో కూరుకు పోయిందని లాభ సాటిగా వ్యవసాయం లేకపోవటం వలనే యువత వ్యవసాయ రంగానికి దూరమవుతున్నారని …

హైదరాబాద్‌ నుంచి షిరిడివెళుతున్న బస్సు లోయలో పడి

32 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు మృతదేహాలను ఉస్మానియాకు తరలింపు హుటాహుటిన ఘటనాస్థలానికి శ్రీధర్‌బాబు.. సీఎం దిగ్బ్రాంతి హౖదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): మహారాష్ట్రలోని షోలాపూర్‌ …

పత్తి విత్తనాలకు రైతుల పాట్లు

తొర్రూర్‌ రూరల్‌జూన్‌16(జనంసాక్షి): ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రోజూలు గడుస్తున్నా రైతులకు ప్రభు త్వం పత్తి విత్తనాలు అందించటంలేదని ఆందోశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు మైకో వి …

ప్రత్యేక రాష్ట్రం కాదంటే పతనం తప్పదు

చేర్యాల జూన్‌ 16 (జనంసాక్షి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పతనం తప్పదని …

వైకాపా గెలుపు చూసి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల గూర్చి మంత్రి బాలరాజు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైకాపా విజయం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ …

పాఠ్యపుస్తకాలు అందించక పోతే

18న డీివో కార్యాలయాన్ని ముట్టడిస్తాం నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులక సకాలం లో పాఠ్యపుస్తకాలు అందించక పోతే తమ …

25 వేల మాఫిపై కుయుక్తులు..?

కాకతీయఖని, జూన్‌ 16 (జనంసాక్షి) :సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయడంపై ఏఐటీయూసీి, ఐఎనటీయూసీ, టీబీజీకేఎస్‌లు కు యుక్తులు …

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీీ యూసీ వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కా ర్మికులకు ఆ హక్కును …