జిల్లా వార్తలు

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలీ: రాఘవులు

వాశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కాఘవులు డిమాండ్‌ చేశారు.

రికార్డ్‌ స్థాయిలో బంగారం ధర

హైదరాబాద్‌: 10 గ్రాముల బంగారం ధర రూ. 30.430గా నమెదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 కాగా కిలో వెండి ధర …

రోషిణి డిగ్రీ కళాశాల

మంథనిరూరల్‌  జూన్‌ 13 (జనంసాక్షి): రోషిణి డిగ్రీ కళాశాల మంథని విద్యార్థులు డిగ్రీ వర్షిక ఫలితాల్లో అత్యత్తుమ ఫలితాలు సాధించారు. కాకతీయ యూనివర్శిటి వర్శిక ఫలితాల్లో మంథనిలోని …

892వ రోజుకు చేరిన రిలే దీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): ప్రజల నిర్ణయానికి కట్టుబడి కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రక టించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని ఐకాస నేతలు శ్రీధర్‌, దామోదర్‌ …

కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని …

అంటువ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): వర్షాకాలం వచ్చినందున  జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అంటు వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టడమే  కాకుండా ప్రజలకు వైద్య సేవలు అందించేలా  …

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …

లోక్‌పాల్‌కు మద్దతివ్వండి కిరణ్‌బేడీ

హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నట్టు సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. బుధవారంనాడు అన్నాహజారే …

ప్రముఖ గజల్‌ గాయకుడు మెహదీ హసన్‌ ఇక లేరు

కరాచి : ప్రముఖ పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు మెహిదీ హసన్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల …

ఎన్నికల సంస్కరణలపై జాతీయ సెమినార్‌

ఉప ఎన్నికల నిర్వహణ బేష్‌ ఎన్నికల నిఘా వేదిక ప్రశంసలు హైదరాబాద్‌, జూన్‌ 13 : ఎన్నికల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై త్వరలో జాతీయ స్థాయిలో ఒక …