జిల్లా వార్తలు

సీబీఐ కోర్టులో మోపిదేవికి నిరాశా, ఈ నెల 21వరకు రిమాండ్‌ పోడగింపు

సీబీఐ కోర్టులో మోపిదేవికి నిరాశా, ఈ నెల 21వరకు రిమాండ్‌ పోడగింపు

న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం

ఖమ్మం న్యాయవిభాగం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం జూన్‌ 10న ఖమ్మం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు దాసరి జగదీశ్వరరావు  ఆధ్వర్యంలో …

బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు

ఖమ్మం క్రీడల్‌:నేడు అంతర్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ టెర్నీలో పాల్గొనే జిల్లా అండర్‌ 19 బాలి బాలికలను గురువారం ములకలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జట్టను నిర్వహించనున్నట్లు జిల్లా …

నాలుగో రోజు వరోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ములకలపల్లి: మండలంలోని రాజాపుర వద్ద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పాల్వంచకు చెందిన కంభంపాటి రాజు(35) బైక్‌ …

ఆదిత్యునిపై నల్లటి బొట్టు!

న్యూఢిల్లీ, జూన్‌ 6 : ఆదిత్యునిపై నల్లటి బొట్టు! ఇదొక అద్భుత దృశ్యం. సూర్యుడు, శుక్రుడు, భూమి సమాన దూరంలో ఒక సరళరేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి …

సోదాలు.. అరెస్టులు మద్యం వ్యాపారుల్లో దడ పెంచిన ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు  రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని …

అవినీతి పరుడు జగన్‌ను కఠినంగా శిక్షించాలి : పాల్వాయి

హైదరాబాద్‌, జూన్‌ 6 : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంటి అవినీతి పరుడిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి డిమాండ్‌ చేశారు. …

నాలుగో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి …

న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా

అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్‌ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేస్తూ.ససీపీఐఎంఎల్‌ అశ్వారావుపేటకు  చేందిన సంఘ నాయకులు ప్రభాకర్‌, కల్లయ్య  తదితరులు నాయకత్వం వహించి, …

చెవి కమ్మల కోసం చిన్నారి హత్య

హైదరాబాద్‌ :  చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను …