ఖమ్మం న్యాయవిభాగం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం జూన్ 10న ఖమ్మం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు దాసరి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో …
ఖమ్మం క్రీడల్:నేడు అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ టెర్నీలో పాల్గొనే జిల్లా అండర్ 19 బాలి బాలికలను గురువారం ములకలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జట్టను నిర్వహించనున్నట్లు జిల్లా …
ములకలపల్లి: మండలంలోని రాజాపుర వద్ద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పాల్వంచకు చెందిన కంభంపాటి రాజు(35) బైక్ …
హైదరాబాద్, జూన్ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని …
హైదరాబాద్ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్గూడ జైలు నుంచి …
అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ.ససీపీఐఎంఎల్ అశ్వారావుపేటకు చేందిన సంఘ నాయకులు ప్రభాకర్, కల్లయ్య తదితరులు నాయకత్వం వహించి, …
హైదరాబాద్ : చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను …