సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. భేటీలో ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇదే అంశం కాకుండా ఇతర సమస్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.