జిల్లా వార్తలు

ముదిరాజ్‌ మహాసభ 8న

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా ముదిరాజ్‌ల మహాసభ ఈ నెల 8న తొగుట మండలంలోని కొటి లింగాల ఆశ్రమంలో  మహాసభ నిర్వహిస్తున్నట్లు  అధ్యక్షుడు చంద్రశేఖర్‌,  గౌరవ అధ్యక్షుడు టి. …

గిరిజన వితంతు మహిళా సమస్యలను పరిష్కరించాలి

గూడూరు, జూన్‌ 6: బుధవారం మండల కేంద్రంలో వితంతుల సదస్సు మండల కార్యదర్శి వాంకుడోతు భరత్‌నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా రాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలో  …

శిక్షణ కేంద్రాల్లో నిరసనలు:యూటీఎఫ్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7న శిక్షణ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మారెడ్డి, జిల్లా …

దళితుల హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణ ప్రభుత్వాలు

చేర్యాల జూన్‌ 6 (జనంసాక్షి): దళితులను ఓట్లేసే మరయంత్రాలుగా వాడుకుంటు వారి హక్కుల్ని కాలరాస్తు ఆగ్ర వర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ మాల మహానాడు మండలాధ్యుక్షుడు బుట్టి …

ప్రచారంలో దొమ్మాట కళా బృందం

జనగామ జూన్‌ 6 : మండలం లోని దొమ్మాట గ్రామానికి చెందిన పాటల చంద్రయ్య,నర్సింలు కళా బృందం మంగళ వారం చేర్యాల పట్టణం నుంచి పరకాల ప్రచారానికి …

అవినీతి మంత్రులను తొలగించాలి

జనగామ జూన్‌ 6 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారుల చేతుల్లో కీిలు బొమ్మలుగా మారి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాయని  అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌ …

పనులు కల్పించాలని ధర్నా

తొర్రూరు, జూన్‌ 6 (జనంసాక్షి): మండల కేంద్రములోని స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని స్థానిక ఎంపీడీవో …

శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా ఎఎంసీి అధికారి వజ్రయ్య

నర్సంపేట, జూన్‌ 6: ఈవిద్యా సంవత్సరం 6,7వ తరగతులకు  మారిన తెలుగు పాఠ్య పుస్తకాలపై  అవగాహన కోసం నర్సంపేటలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను బుధవారం  జిల్లా …

ఎయిడ్స్‌పై అవగాహన ప్రతి ఒక్కరి బాధ్యత

నర్సంపేట, జూన్‌ 6: ఎయిడ్స్‌ ఏ విధంగా వ స్తుంది. రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసు కోవాలి అనే అంశంపై పాటలు, పల్లె సదస్సుల ద్వారా …

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం