జిల్లా వార్తలు

మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి …

గుండె పోటుతో కండక్టర్‌ మృతి

సుల్తానాబాద్‌,మే27(జనంసాక్షి) మండలకేంద్రంలోని కుమ్మరివాడకు చెందిన నాంపల్లి నారాయణ(50) అనే వ్యక్తి ఆదివారం ఉదయం గుండెపోటుతో మృత చెందాడు. సుల్తానాబాద్‌కు చెందిన నారాయణ గోదావరిఖని డిపోలో కండక్టర్‌ ఉద్యోగం …

ప్రమాద వశాత్తు పశుగ్రాసం దగ్ధం

చిగురుమామిడి(జనంసాక్షి) మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకట్‌రెడ్డి అనే రైతు యొక్క పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని దగ్ధమైంది. పొలం దగ్గర పశువుల కొసం నిల్వ …

కృష్ణాజిల్లాలో హై అలర్ట్‌ – విజయవాడకు అదనపు బలగాలు

విజయవాడ, మే 27 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో హై అలర్ట్‌ ప్రకటించారు. విజయవాడ నగరానికి మూడు …

ఆయుర్వేదంతో మొండి వ్యాధులు నయం

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): ఆయుర్వేదం వైద్యంతో మొండి వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ చిరంజీవి నిపోలియన్‌ అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో …

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని …

14 నామినేషన్లు తిరస్కరణ

కడప, మే 27 ( (జనంసాక్షి): జిల్లాలోని ఉప ఎన్నికల్లో దాఖలైన నామిషన్లలో 14 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. 54 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలోని …

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుపతి, మే 27 (జనంసాక్షి): శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వేలాది మంది తిరుమల కొండకు చేరుకుంటుండడంతో స్వామి దర్శనానికి సుమారు 24 …

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

గుంటూరు, మే 27 (జనంసాక్షి): జగన్‌ను అరెస్టు చేస్తే ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌ గుప్తా …

ఉపాధి హామీలో రైతులకు టేకు మొక్కలు

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. …