జిల్లా వార్తలు

కడప జిల్లాలో పోలీసులు అలర్టు డిపోలకు తరలివెళ్తున్న ఆర్టీసీ బస్సులు

కడప, మే 27 (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నారన్న ఉహగా నాలు బలంగా వినిపిస్తుండడంతో కడప జిల్లాలో పోలీసులు …

భారీగా పోలీసుల మోహరింపు

హుజురాబాద్‌ మే 27 (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గత మూడు రోజులనుండి సిబిఐ అధికారులు విచారిస్తుండగా ముందస్తుగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు …

బదిలీపై వెళ్ళిన కానిస్టేబుళ్ళకు ఘనసన్మానం

హుజురాబాద్‌ మే 27 (జనంసాక్షి): పోలీస్‌స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాల నుండి కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న బాస్కర్‌రెడ్డి, శంకరయ్య, వేణుగోపాల్‌, బుచ్చినాయుడు, బదిలీ కావడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో …

బ్లాస్టింగ్‌తో దద్దరిల్లుతున్న పల్లెలు

ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి) మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్‌లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం …

అనాథ వృద్ధులకు అన్నదానం

పవర్‌హౌస్‌కాలనీ, మే 27, (జనంసాక్షి) గోదావరిఖనిలోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధాశ్రమంలో అనాథ వృద్దులకు ఆదివారం ట్రాఫిక్‌ సీిఐ బి.డేవిడ్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన వివాహ …

చదువుల తల్లి ఒడిలో… జయ్యారం సర్కార్‌ బడి విద్యార్థులు

బసంత్‌నగర్‌, మే 27, (జనం సాక్షి) : రామగుండం మండలంలోని జయ్యారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి విద్యాసంవత్సరం విజ యకేతనం ఎగురవేస్తున్నారు. ప్రతి యేడాది పదవ …

లగడపాటీ.. నీ అడ్రస్‌ ఎక్కడ ?

– పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతు చూస్తాం : హరీష్‌రావు పరకాల మే, 27(జనం సాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ …

ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : రీంనగర్‌్‌,

మే 27 (జనం సాక్షి) : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆ సక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ …

బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌,మే 27(జనంసాక్షి) : మండలంలోని కోనాపూర్‌ గ్రామశివారులో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాసం, ఈతవనం దగ్ధంకాగా ఆదివారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ …

‘ఖని’లో ట జెండాగద్దెల కూల్చివేత…

– కబ్జాకు చుక్కెదురు గోదావరిఖని, మే 27, (జనం సాక్షి): స్థానిక ఆర్టీసి బస్‌డిపో సమీపంలో సింగరేణికి చెందిన స్థలంగా చెప్పబడుతున్న భూమిలో కొన్ని పార్టీలు ఏర్పాటు …