జిల్లా వార్తలు

బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌,మే 27(జనంసాక్షి) : మండలంలోని కోనాపూర్‌ గ్రామశివారులో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాసం, ఈతవనం దగ్ధంకాగా ఆదివారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ …

‘ఖని’లో ట జెండాగద్దెల కూల్చివేత…

– కబ్జాకు చుక్కెదురు గోదావరిఖని, మే 27, (జనం సాక్షి): స్థానిక ఆర్టీసి బస్‌డిపో సమీపంలో సింగరేణికి చెందిన స్థలంగా చెప్పబడుతున్న భూమిలో కొన్ని పార్టీలు ఏర్పాటు …

తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక జేఏసీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. టీిఆర్‌ఎస్‌ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది పరకాల మే, 27(జనం సాక్షి) : జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని …

‘కోల్‌సిటి’లో సంచలనం’

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి… గర్భిణి ఆత్మహత్యాయత్నం – తోడుగా మరో యువతి – తరలివచ్చిన జన సందోహం – పోలీసుల ‘లాఠీ’ ప్రతాపం – నాలుగు …

నా బిడ్డను ఎందుకు అరెస్టు చేశారంటూ.. దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌ ఎదుట విజయమ్మ ధర్నా

హైదరాబాద్‌, మే 28 (జనంసాక్షి) : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అరెస్టును ఆయన తల్లి విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి …

ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం

తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌ ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌రెండేళ్ల …

వీ.కే.సింగ్‌ అసాధారణ చర్య

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : సర్వ సైన్యాధ్యక్షుడు వి.కె.సింగ్‌ కొద్ది రోజుల్లో రిటైర్‌ అవుతారనగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న అవధేష్‌ …

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత …

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు …

బూటకపు వాగ్దానాలను కార్మికులు నమ్మొద్దు – ఇఫ్టూ నాయకుడు కృష్ణ

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి): సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని …