తెలంగాణ

వరంగల్‌ కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి:  కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీక్‌ కావడంతో అప్రమత్తమైన అధికారులు ఐదు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇమ్మిగ్రేషన్‌ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌ …

నేడు ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 మ్యాచ్‌ సందర్భంగా ఇవాళ ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంకు వచ్చే …

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం …

ఐపీఎల్‌ మ్యాచ్‌సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌నను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్‌నుంచి వరంగల్‌ వెళ్లే వాహనాలను ఈసీఐఎల్‌, …

ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.

గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు

హైదారాబాద్‌ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం

హైదరాబాద్‌ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా  సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్‌ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

19 మంది తహసీల్దార్లకు పదోన్నతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు …