తెలంగాణ

లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ

సభను అడ్డుకున్న కేసీఆర్‌, విజయశాంతి మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు నిలదీసిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన …

అసెంబ్లీలో మిన్నంటిన జై తెలంగాణ

తీర్మానానికి టీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు తెరాస సభ్యుల ఒక్కరోజు సస్పెన్షన్‌ హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి) ః రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల …

తెలంగాణకు అన్నింటా అన్యాయమే

హరీశ్‌రావు ఫైర్‌ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించిన టిఆర్‌ఎస్‌ ఉపనేత హరీష్‌ రావు తన సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని, …

తెలంగాణకు ఒక్కరూపాయీ ఇవ్వను

ఏం చేస్తారో చేసుకోండి :సీఎం హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : స్రీమాంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్‌రావు పేర్కొనడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. …

బాబు ములాఖతయిండు

నయవంచన, మోసం ఆయన నైజం : కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో ములాఖత అయ్యిండని, అందుకే అవిశ్వాసానికి వెనుకడుగు వేస్తున్నాడని టీఆర్‌ఎస్‌ అధినేత …

దోశా..గీసా అంటే మా మహిళలు

పిండిలా రుబ్బేస్తారు జాగ్రత్త వాయలార్‌కు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక ం హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు …

గమ్యం చేరే వరకు పోరుకొనసాగిద్దాం

స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలను అభినందించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవిం చిందని, ఆ గమ్యం చేరుకునే వరకూ …

రాజ్యాంగ పరిరక్షణే గవర్నర్‌ విధి

– తమిళనాడు గవర్నర్‌ రోశయ్య వేములవాడ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని పరిరక్షించడమే గవర్నర్‌ కర్తవ్యమని తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం …

పార్లమెంట్‌ స్తంభింపజేస్తం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే తెలంగాణ లేదంటరు తస్మాత్‌ జాగ్రత్త  !  : కేసీఆర్‌ కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌ను …

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామిగౌడ్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి, వరదారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరారు. …