తెలంగాణ

రైల్వేస్టేషన్‌లో లభ్యమైన రూ. కోటి విలువైన బ్యాగ్‌

ఖమ్మం, జనంసాక్షి:  రైల్వేస్టేషన్‌లో  రూ. కోటి విలువైన ఓ బ్యాగ్‌ లభ్యమైంది. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థికి ఈ బ్యాగ్‌ దొరకటంలో, అతడు రైల్వే పోలీసులకు అప్పగించాడు. అందులో …

రెయిన్‌ పబ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రెయిన్‌ పబ్‌ నిర్వాహకులపై పోలిసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి కూడా రెయిన్‌ పబ్‌ తెరచి ఉండటంపై పోలీసులు ఈ …

వ్యాపారి హత్యకు కుట్ర పన్నిన ముఠా సభ్యుల అరెస్టు

ఖమ్మం, జనంసాక్షి: హైదరాబాద్‌లో ఓ వ్యాపారి హత్యకు ప్రయత్నించిన ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి …

అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతుల వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రెయిన్‌ పబ్‌లో యువతులు తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ దృష్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దురుసుగా ప్రవర్తించారు. …

సిగ్నల్స్‌ అందక నిలిచిన ‘బాద్‌షా’ సినిమా

ఆగ్రహంతో ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన అభిమానులు ఉప్పల్‌, జనంసాక్షి: సినిమా  మధ్యలో నిలిచిపోయిందని ఆగ్రహించిన ప్రేక్షకులు ఉప్పల్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లోని అద్దాలు, ఇతర  ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. …

శాసనసభలో ముగిసిన ప్రజా పద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో 1,16,63 ఖాతాలకు చెందిన రూ. 23,43 కోట్లకు సరైన లెక్క …

శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  నాలుగురోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్విని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి ఆచూకి కనుగొన్న పోలీసులు పాపను మీడియా ముందుకు తీసుకువచ్చారు. చిన్నారిని …

వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం

వరంగల్‌, జనంసాక్షి:  జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది, ఎక్సైజ్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ. …

లోకాయుక్తాలో హీరో నాగార్జునపై ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: హీరో నాగార్జునపై మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును కబ్జాచేసి ఎన్‌కన్వెన్షన్‌ కట్టారని జనంకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో …

ఏసీబీ వలలో చిక్కిన మాక్లూర్‌ ఎస్సై

నిజామాబాద్‌,  జనంసాక్షి: మాక్లూర్‌ ఎస్సై శేఖర్‌ ఓ కేసుకు సంబధించిన ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సైపై కేసు నమోదు …