తెలంగాణ

ప్రయాణికుడి నుంచి అర కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి అర కిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌కు …

విశాఖలో వ్యక్తి దారుణ హత్య

విశాఖ: నగరంలో ఓ వక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీచ్‌ రోడ్‌ కోస్టల్‌ బ్యాటరీ క్వార్టర్స్‌ వద్ద అప్పా హోటల్‌ వంట వాడిగా చేరిన రవి నిన్న …

థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది బాయిలర్‌ ట్యూబ్‌ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే …

విద్యానగర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : విద్యానగర్‌లోని ఓ గృహసముదాయంలో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌ గదిలో గ్యాస్‌ లీక్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురికి …

విద్యుత్‌ చార్జీల విషయంలో ప్రభుత్వ నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉంది: శంకర్రావు

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యత్‌ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం …

ట్రాక్టర్‌-ఆటో ఢీకొని ఒకరు మృతి

కరీంనగర్‌, జనంసాక్షి: ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని రాంనగర్‌ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు …

అగ్నిప్రమాదంలో నాలుగు దుకాణాలు దగ్ధం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: జైనూరులో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,430 పలుకుతోంది. 22 క్యారెట్ల …

దొమ్మాటలో బెల్టుషాపులపై మహిళల దాడి

మెదక్‌, జనంసాక్షి: దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో మద్యం బెల్టు షాపులపై మహిళలు విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ మహిళలు ఉమ్మడిగా వెళ్ల ఇవాళ ఉదయం …