ముఖ్యాంశాలు

బాబు పర్యటనపై భగ్గుమన్నకరీంనగర్‌

టీడీపీ కార్యాలయానికి నిప్పు తెలంగాణ విద్యార్థి సంఘం పేర ఘటనా స్థలంలో లేఖ కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి): బాబు తెలంగాణ పర్యటనపై కరీంనగర్‌ భగ్గుమంది..తెలంగాణపై తేల్చకుం …

సోనియా, ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అవినీతి ఆరోపణల నుంచి బైటపడి పరిశుద్దులుగా …

డెంగీతో బాలివుడ్‌ దర్శక దిగ్గజం

యశ్‌చోప్రా కన్నుమూత ముంబాయి: బాలీవుడ్‌ సుప్రస్ధ్ది దర్శకుడు యశ్‌చోప్రా(80) ముంబైలోని లీలావతి ఆసుపత్రి లో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన డెంగీ వ్యాధికి గురై ఈ ఆసుపత్రిలో …

అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పాం

జాప్యం చేస్తే రాజీనామాలే అస్త్రం : జానా న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి జానారెడ్డి …

పోలీసుల సేవలు అనిర్వచనీయం

ఏపీ పోలీసులే దేశంలోనే ‘ఆదర్శం’ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి): పోలీసుల సేవలను మరువబోమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణలో ‘రాంబాబు’ సినిమాను బహిష్కరించండి

మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాను …

మన దర్శకునికి సీమాంధ్రుల బెదిరింపు కాల్స్‌

జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎన్‌ శంకర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విదంగా చిత్రించిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాపై అభ్యతరం …

దుబాయిలో బతుకమ్మ సంబరాలు

శ్రీమార్మోగిన జై తెలంగాణ శ్రీ హోరెత్తిన తెలంగాణ ఆటా,పాట దుబాయ్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి..తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ …

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ వేడుకలను ట్యాంకుబండుపై నిర్వహించు కునేందుకు హైకోర్టు శుక్రవారంనాడు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ …

ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ‘జానా’ బెత్త

మా మధ్య విభేదాలు లేవు : పొన్నాల న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19(జనంసాక్షి):రాష్ట్ర పంచాయితీ శాఖమంత్రి జానారెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జయ పాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ …