ముఖ్యాంశాలు

బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. …

వైవిద్య పరిరక్షణకు రాష్ట్ర తోడ్పాటు అందిస్తుంది : సీఎం

హైదరాబాద్‌ , అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం …

‘న్యాయ’ మంత్రిగా ఉండి న్యాయ విచారణ ఎలా ఎదుర్కొంటావ్‌

ముందు మంత్రి పదవికి రాజీనామా చెయ్‌ తర్వాతే విచారణకు సిద్ధంకా : కేజ్రీవాల్‌ హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 14 (జనంసాక్షి) :న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ న్యాయ విచారణను …

తెలంగాణ కోసం మరో సినిమా ‘పోరు’

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు : కేకే

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి): ఇటీవల కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు …

కేజ్రీవాల్‌ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్‌

ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ ఖుర్శిద్‌ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద …

పౌర స్పందన నేత శంకరన్‌ జీవిత విశేషాలపై వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌. శంకరన్‌ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాదులో ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా …

15 నుంచి ఒంటి పూట పెట్రోల్‌ బంకులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం డీలర్లు శనివారం తెలిపారు.  అపూర్వ చంద్ర …

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం శ్రీఉత్తమ దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ శంకర్‌

శ్రీఉత్తమ గాయకుడిగా ‘పొడుస్తున్న పొద్దుపైన ‘ గద్దర్‌ శ్రీఉత్తమ  జాతీయ సమగ్రతా  చిత్రంగా ‘జైబోలో తెలంగాణ’ శ్రీఉత్తమ నటుడు మహేష్‌బాబు, ఉత్తమన నటి నయనతార రాష్ట్ర ప్రభుత్వం …

కదిలిన లోకాయుక్త శ్రీ అవినీతి మంత్రులకు మొదలైన గుబులు

శ్రీమొదటి విడతలో రఘువీరాకు తాఖీదు హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 : రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఏపీ లోకాయుక్తను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన మరుసటి రోజే జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి …