వరంగల్ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్లైన్ 434 కిలో మీటర్వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్పుల్ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో …
వరంగల్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో …
వరంగల్ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని …
వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్ బాస్కర్ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు …
వరంగల్: వరంగల్ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల …
వరంగల్: నాగర్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై …
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ నర్సంపేట, జూన్ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు …
వరంగల్:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి …
వరంగల్: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం …