గ్రామన్థుల ధర్నా మంగపేట: మండలంలోని బూర్నర్సాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు… గ్రామానికి చెందిన బండపల్లి ఏకయ్య, ముత్యాలుకు చెందిన …
రేగుండ, మండలంలోని రైతులందరికీ సరిపడు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని తెరాసా రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు తిరుకొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెరాసా మండల …
దాంతాలపల్లి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్ చేస్తూ నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో ఎన్ఎఫ్ఐ అద్వర్యంలో ధర్నా నిర్వాహంచారు. పాఠశాలలో గల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ …
దంతాలపల్లి. విద్యాక్షోత్సవాల సందర్బంగా బడి బయట పిల్లల సమోదుపై ఈనెల 20 నుంచి 23వతేదీ వరకు నర్సింహుల పేట మండలంలోని అన్ని గ్రామల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో …
వరంగల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ …
వరంగల్: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం …
పరకాల (జనం సాక్షి, జూన్ 17) : పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు కొనసాగి కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయక కనీసం …
యైటింక్లయిన్కాలనీ, జూన్ 17, (జనంసాక్షి): యైటింక్లయిన్కాలనీ అబ్దుల్ కలాం క్రీడామైదానంలో జిల్లా క్రికెట్ శిక్షణా శిబిరంను ఆదివారం ఆర్జీ-2 జీఎం ఆంటోని రాజా ప్రారంభించారు. మూడు రోజుల …